కరీంనగర్

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌ : భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. బర్కత్‌పురలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ ఎగురవేశారు. రానున్నదంతా …

లంచ తీసుకుంటూ ఏసీబీకిచిక్కిన వీఆర్వో

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు ఇంచార్జి వీఆర్వో రమణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇంటి స్థల మార్పిడికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద …

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

కోహెడ: మండలంలోని వింజెపల్లికి చెందిన సామ శ్రావణి (18) తన నివాసంలో విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ఆమె ఆత్మహత్యకు …

దళితులంటే అలుసెందుకు?

ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం కరీంనగర్‌, జనంసాక్షి: పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, దళితులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, దళితులంటే ఇంత అలుసా అని …

33వ భాజపా ఆవిర్భావ దినోత్సవం

కమాన్‌పూర్‌: భాజపా 33వ ఆవిర్భావ దినోత్సవాన్ని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మట్ట శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ …

తొత్తు యూనియన్లకు బుద్ధి చెప్పాలి

టవర్‌సర్కిల్‌, జనంసాక్షి: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న యూనియన్లకు ఓటుతో తగిన బుద్ధిచెప్పాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయూస్‌ ఎన్నికల కోసం జీఎం కార్యాలయం …

ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య

శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. …

ఏం జరుగుతోంది?

జనంసాక్షి, కరీంనగర్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతలు ఆదివారం జిల్లాకు వస్తున్నారు. వీరు పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో …

ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్‌ కుడా పాటించాల్సిందే

జనంసాక్షి, కరీంనగర్‌: వయసును తగ్గించేలా కనిపించే మోడ్రన్‌ డ్రెస్సులను ఉపాధ్యాయులు ఇక అల్మారాలో తగిలించుకోవాల్సిందే. పాఠశాల్లో ఇప్పటివరకు పిల్లలకే డ్రెస్‌కోడ్‌ పరిమితమైంది. ఇప్పుడు ఉపాధ్యాయులు సైతం డ్రెస్‌కోడ్‌ …

ట్రాక్టర్‌-ఆటో ఢీకొని ఒకరు మృతి

కరీంనగర్‌, జనంసాక్షి: ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని రాంనగర్‌ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు …