కరీంనగర్

ఫలించిన ఉపాధ్యాయుల పోరాటం

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌, జనంసాక్షి: సీనియారిటీ జాబితా విడుదల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటం ఫలించింది. జాబితాను తక్షణ చేయాలంటూ పాఠశాల డైరెక్టర్‌ శ్రీహరి మంగళవారం డీఈవోను ఆదేశిస్తూ …

పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సప్తగిరికాలనీ, జనంసాక్షి: మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బలహీన వర్గాల ప్రతినిధులతో పూలేజయంతి …

ఈదాహం తీరనిది!

(కరీంనగర్‌, టీ మీడియా) జిల్లాలో ఈవేసవిలో గత ఏడాది కంటే తాగునీటి సమస్య తీవ్రమైంది. మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు …

నిరుపయోగంగా భూసార పరీక్షా కేంద్రాలు

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: రైతుల సాగు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. తమ భూమిలో సారం ఎంత ఉంది. …

రేణుకాచౌదరి దిష్టిబొమ్మ దహనం

జూలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జూలపల్లిలో తెరాస నాయకులు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసి, నినాదాలు చేశారు. తెలంగాణా కోసం …

బెయిల్‌ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకొండి

న్యూఢీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకోవాలని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తిని పిశీలిస్తామని జస్టిస్‌ అఫ్తాబ్‌ …

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

ఎల్లారెడ్డిపేట: మండలంలోని పధిరలో సోమవారం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను మంగళవారం తహశీల్దార్‌ సుమ, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి పరిశీలించారు. నష్ట తీవ్రతను అంచనా …

విద్యుత్తు షార్టు సర్క్యూట్‌ వల్ల బాలుడు మృతి

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో మంగళవారం జరిగిన విద్యుదాఘాతంలో తోటవార్‌ అమూల్‌ (8) మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలం తడుగూర్‌ గ్రామానికి చెందిన రేణుక స్థానికంగా కోళ్లఫారంలో …

అకాల వర్షంతో మామిడి తోటలకు రూ.5లక్షలు తీవ్ర నష్టం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో సోమవారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. తిమ్మాపూర్‌లో ముదిరాజ్‌ సంఘానికి చెందింన ఆరన్నర ఎకరాలు, దమ్మన్నపేటలో రైతులు హనుమంతురెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మిలకు …

రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై ఐక్య ఉద్యమం

కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై అన్ని పార్టీలు ఐక్యపోరాటాలు చేయూలని సీపీఐ, సీపీఐఎంఎల్‌, బీజేపీ జిల్లా శాఖలు కోరారు. విద్యుత్‌ ఛార్జీల విషయంలో రాష్ట్ర …