కరీంనగర్

గాంధీ పార్క్ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):- మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లో ముందు గా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి సత్యవతి రాథోడ్,20 లక్షలతో పునర్నిర్మించిన గాంధీ …

ఆత్మీయ నాయకుని (మిత్రుని)జన్మదిన వేడుకలు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు,దన్నసరి సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు …

ఎర్రబెల్లి దయాకర్ రావు ను అడ్డుకుంటాం

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (20) జనంసాక్షి న్యూస్ గతం లో గట్ల నర్సింగాపూర్ గ్రామానికి ఎర్రబెల్లి దయాకర్ రావు  పల్లె ప్రగతి పేరుమీద వచ్చి. హన్మకొండ కలెక్టర్ …

మునుగోడు లో గౌడ భవనం ప్రారంభించిన

మాజీఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు సెప్టెంబర్20(జనంసాక్షి): మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గౌడ కులసంఘ భవనాన్ని ప్రారంభించిన భువనగిరి మాజీఎంపీ బూర నర్సయ్యగౌడ్. మంగళవారం మండల కేంద్రంలో …

ప్రభుత్వ పాఠశాలలోనే వసతులు ఫుల్

శివ్వంపేట సెప్టెంబర్ 20 జనంసాక్షి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన వసతులు ఫుల్ గా  కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి రమేష్ …

ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జీరో ఖాతా క్యాంప్

ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి:కొత్తగూడ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాలజ్యోతి కొత్తగూడ సెప్టెంబర్ 20 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని పోగళ్ళపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇండియన్ …

*50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 20 (జనం సాక్షి) మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి …

చికెన్ సెంటర్ల కు నోటీసులు జారీ

ములుగు గోవిందరావుపేట సెప్టెంబర్ 20( జనం సాక్షి) :- పస్రా గ్రామంలోని మేడారం వెళ్లే రహదారిలో ఆర్ అండ్ బి రోడ్డు మీద విక్రయాలు నిర్వహిస్తున్న చికెన్ …

బూస్టర్ డోస్ టీకా అవసరమే

జడ్పీ సీఈఓ శోభారాణి మహదేవపూర్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి  జడ్పీ సీఈఓ శోభారాణి  పర్యటించారు.మన ఊరు మన బడి పనుల …

విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా.భూక్య దేవ్ సింగ్ మున్సిపల్ కమిషనర్ (VRS)

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 20 (జనం సాక్షి) :- మంగళవారం గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు  ఆహ్వానం మేరకు భూక్య దేవ్ సింగ్ ళాశాలకు …