ఆదిలాబాద్

గోల్లపల్లిలో మంత్రాల నెపంతో మహిళ హత్య

నెన్నెల : మంలంలోని గోల్లపల్లిలో మంత్రాలు చేస్తున్నదనే నెపంతో తమ్మినేని పద్మ (35) ను అమె దగ్గరి బందువు భీమయ్య గోడ్డలితో నరికి హత్య చేశాడు. సంఘటనా …

గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించాలి

  దిలవార్పూర్‌ : గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల పేద క్రీడాకారులను గుర్తించి తగు ప్రోత్సాహం ఇచ్చేందుకే ప్రభుత్వం పైకా క్రీడాలను ప్రవేశపెట్టిందని క్రీడల కన్వీనర్‌, ఎంపీడీఓ …

అప్పుల బాధతో రైతు అత్మహత్య

కుంటాల: మండలంలోని ఓల గ్రామానికి చెందిన చెండాల భూమయ్య (35) అనే రైతు అప్పుల బాధతో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగెకరాలు …

తెలంగాణ మార్చ్‌కు మద్దతు: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌: తెలంగాణ మార్చ్‌కు సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు మద్దతు తెలిపారు. స్థాని నియోజకవర్గ జేఏసీ కన్వీనర్‌ కిశోర్‌బాబును కలసి తమ మద్దతు తెలిపారు. …

ఎం బీబీఎస్‌ పలితాల వెళ్లడి

  విద్యాసాగర్‌ రిమ్స్‌లో విద్యార్ధుల ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలు శనివారం వెళ్లడయ్యాయని రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ పరీక్షల్లో 34 మంది విద్యార్థులు …

స్వగృహ కింద కోత్త దరఖాస్తుల ఆహ్వనం

  అదిలాబాద్‌ టౌన ్‌రాజీవ్‌ స్వగృహ పథకం కింద కోత్తగా అసక్తిగల వారు ధరఖాస్తు చేసుకోవచ్చని ధరఖాస్తుల దారుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్‌కుమార్‌, …

122సీసాల మద్యం స్వాధీనం

తామ్సి: తామ్సి మండలంలోని అల్రిటిలో దేశీదారు విక్రయిస్తున్న జితెందర్‌ అనే వ్యక్తిని తామ్సి పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 122సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు …

పోలీసుల పహారాలో ఎరువుల పంపిణీ

తామ్సి: తామ్సి సహకార సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఎరువులు తక్కువగా ఉండి రైతులు అధిక సంఖ్యలో రావటంతో సొసైటీ అధికారులు పంపిణీ …

కాగజ్‌నగర్‌లో విజ్ఞాన మేళా-ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు

కాగజ్‌నగర్‌్‌: శ్రీసతస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళాను నిర్వహించారు. కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, ఆసీఫాబాద్‌,వెన్నెల తదితర ప్రాంతాల నుంచి వివిధ అంశాలపై ప్రాజెక్ట్‌ …

బోరు బావితోపాటు ఉచితంగా విద్యుత్తును అందిస్తాం

ముథోల్‌: మండలకేంద్రంలో జియాలజిస్టు ప్రవీణ ఉపాధిహామీ పథకంలో బాగంగా ఇందిరజలప్రభ కింద ఎంపికైన వ్యవసాయ భూముల్లో శనివారం నీటికోసం సర్వే చేశారు. ఎంపికైన రైతులకు బోరు బావితోపాటు …