ఆదిలాబాద్

అనారోగ్యంతో సాహసనారి కన్నుమూత

  భైంసా సాహస నారి ప్రశంసాపత్ర గ్రహీత, బైంసా పట్టణానికి చెందిన తుల్జాబాయి (73)శుక్రవారం అర్ధరాత్రి దాటిన అనంతరం అనారోగ్యంతో మృతి చెందారు. బైంసా పట్టణంలో 2008 …

జనాలపైకి దూసుకువచ్చిన ఎద్దు-ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌ కాలనీలో ఓ ఎద్దు జనాలపైకి దూసుకువచ్చింది. కొమ్ములతో దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జిల్లా కేంద్రంలోని రివమ్స్‌కు తరలించారు. అయితే …

గణపతికి కుంకుమార్చనలు

  కాగజ్‌నగర్‌ స్థానిక అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారివామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు …

ఈఎస్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపీణీ

  కాగజ్‌నగర్‌ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు జన్మదినం సందర్బంగా అయన వర్గీయులు పట్టణంలోని ఈఎన్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ …

గణపతికి కుంకుమార్చనలు

కాగజ్‌నగర్‌:స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారి వామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజాలు చేశారు. …

ట్రాక్టర్‌ ఢీకొని చిన్నారి మృతి

కాగజ్‌నగర్‌ : మండలంలోని కోయవాగులో ట్రాక్టర్‌ ఢీకొని ఓచిన్నరి మృతి చెందింది. గ్రామానికి చెందిన చందన 2 అనె చిన్నారి రోడ్డు పక్కన ఆడుకుంటుండగా వెగంగా వచ్చి …

కాగజ్‌నగర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

కాగాజ్‌నగర్‌: దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి …

సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వమే నిర్వహించాలి

కాగాజ్‌నగర్‌: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

సర్వాయ్‌పేట చెరువులో ఇద్దరు గల్లంతు

కోటపల్లి: మండలంలోని సర్వాయ్‌పేట గ్రామ సమీపంలోని బంగారుకుంట చెరువులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం పశువుల కాపరి బాలయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలిసిన …

సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల ధర్నా

కుభీరు వికలాదగుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎన్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగ చేస్తున్న దీక్షకు మద్దతుగా కుభీరులో ఈ రోజు వికలాంగుల హక్కుల సాధన కోసం …