ఆదిలాబాద్, జూలై 5 (జనంసాక్షి): సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన …
అదిలాబాద్ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 …
ఆదిలాబాద్, జూలై 5 : కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం …
ఆదిలాబాద్, జూలై 5 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ రమేష్రాథోడ్ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి …
ఆదిలాబాద్, జూలై 5 : ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్ …
ఆదిలాబాద్, జూలై 5 : సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన …
ఆదిలాబాద్: జిల్లా లోని శ్రీరాంపూర్ ఆర్కే-6 గనిలో పని చేసే కార్మీకుడికి ఆక్సీిజన్ అందక మరణించాడు దీనితో గనిలో విషాద చాయాలు నెలకొన్నాయి. ఇంకా పూర్తి వివరాలు …
ఆదిలాబాద్, జూన్ 30 : జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాలకు గాను 5వ సంవత్సరం తరగతుల ప్రవేశానికి అనుమతిస్తూ భారత వైద్య విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. …
ఆదిలాబాద్, జూన్ 30: దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారని వారి ఆకాంక్షను గౌరవించకపోతే కాంగ్రెస్కు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ …