Main

చిన్నారి కళ్లలో నుంచి కట్టెపుల్లలు, రాత్రంతా తీసిన పేరెంట్స్

కరీంనగర్: పదమూడేళ్ల బాలిక కళ్లలో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీకి చెందిన …

తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య

కరీంనగర్‌, నవంబరు 12 : కరీంనగర్‌లోని పీకే రామయ్య కాలనీలో తండ్రి మందలించాడనే మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. …

ఏసీబీ వలలో అవినీతి చేప

కరీంనగర్: జిల్లాలో మార్కెట్‌కమిటీ కార్యదర్శి కృష్ణయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా …

ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి

కరీంనగర్ : ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన ‘పొలిపాక గట్టయ్య’ అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్‌నగర్‌ జిల్లా రామగుండం మండలం ఉట్నూర్‌ గ్రామానికి …

జగిత్యాలలో జంట హత్యల కలకలం..

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ …

సింగరేణి రీజియన్ లో భారీ వర్షం..

కరీంనగర్: జిల్లాలోని రామగుండం సింగరేణి రీజియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆర్జీ 1, 2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు …

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కరీంనగర్ : వేములవాడ మండలం వెదురుగట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్త రాడ్ తో కొట్టడంతో భార్య అక్కడికక్కడనే మృతి చెందింది. అనంతరం విద్యుత్ తీగలు పట్టుకుని …

మెట్ పల్లి వ్యవసాయమార్కెట్ లో అగ్నిప్రమాదం

కరీంనగర్: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లోని గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. 4 వేల క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధం అయింది.

హుజూరాబాద్‌లో ఎస్సీ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రిఈటెల

కరీంనగర్ :హుజూరాబాద్‌లో నూతనంగా నిర్మించినఎస్సీహాస్టల్‌ను ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి …

జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయి ధర

కరీంనగర్‌, మే 12: జిల్లాలోని జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో ధర పలికింది. అత్యధికంగా క్వింటాలుకు రూ.4760 పలికి రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే …