కరీంనగర్

మున్సిపల్‌ సమావేశంలో మహిళా కౌన్సిలర్‌ నిరసన

జగిత్యాల,జూలై30(జనంసాక్షి) : జగిత్యాల బల్దియా నెల వారి సాధారణ సమావేశం శనివారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అధ్యక్షతన జరిగింది. …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్‌,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ …

అధికారుల పనితీరుపై అసంతృప్తి..

  -అదనపు కలెక్టర్ అరుణశ్రీ మల్లాపూర్ ,(జనంసాక్షి) జులై :29 మండల కేంద్రంతో పాటు వాల్గొండ తో గ్రామాలలో జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ …

బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ

  * ఎస్సై రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : ఆగస్టు 7న జరగనున్న ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత …

ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

వేములవాడ జులై 29 (జనంసాక్షి) సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రమోషన్లు బదిలీలను చేపట్టాలి అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వేములవాడ రూరల్ …

జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ శుక్రవారం పర్యటించారు

మల్లాపూర్ ,(జనంసాక్షి) జులై:29 మండల కేంద్రంతో పాటు వాల్గొండ కొత్త దామరాజు పల్లి గ్రామాలలో జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ శుక్రవారం పర్యటించారు. ఈ …

ప్రయివేటు ఉపాధ్యాయుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

రుద్రంగి జూలై 29 (జనం సాక్షి) సామజిక సేవకులు సాదుల్ల  ఆధ్వర్యంలో 21000 ల విరాళాలు సేకరణ.సోషల్ మీడియా వేదికగా మల్యాల గ్రామనికి చెందిన మధు సార్ …

వి ఆర్ ఏ లకు అండగా ..బి యస్ పి పార్టీ

మహాదేవపూర్ జులై 29( జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో గత ఐదు  రోజుల నుండి   వి ఆర్ ఏ లు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వం …

రీ డిజైనింగ్‌ పేరుతో కొంపముంచారు

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి కరీంనగర్‌,జూలై 29(జనంసాక్షి ): కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ యాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతోనే జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని బిజెపి నేతలు అన్నారు. రీ …

భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం. నిలిచిపోయిన రాకపోకలు

. స్పందించని అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు……… జనం సాక్షి జూలై 29 రాయికల్ మండల్……. రామాజీపేట వీరాపూర్ గ్రామాలకు అనుసంధానమైన బైపాస్ రోడ్డు 12 …