కరీంనగర్

అమ్మలా ఆదరించిన తస్లీమా.

-నిరాశ్రయులను ఆదరించండి, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. -వృద్ధుడికి తానే స్వయంగా స్నానం చేపించి,తల్లిలా సపర్యలు చేసిన తస్లీమా. ములుగు, జూలై 26(జనంసాక్షి):- మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రయుడైన ఓ …

కరీంనగర్ సప్తవర్ణాల శోభితం

లేసర్ షో ,వాటర్ ఫౌంటెన్ ,హాంపి థియేటర్ * ఆస్ట్రేలియా ప్రతినిధుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ * పర్యాటక శాఖ నుండి 100 కోట్లు * త్వరలో …

ప్రజా గోష- బీజేపీ బరోసా బైక్ ర్యాలీ

  రుద్రంగి జూలై 26 (జనం సాక్షి) ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ,బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,బిజెపి రాష్ట్ర …

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

రుద్రంగి జూలై 26 ( జనం సాక్షి); తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేసున్న దీక్ష న్యాయమైనదనీ వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని …

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో జగన్నాథ్ పూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

జనం సాక్షి జూలై 26 రాయికల్ …. వర్షాల కారణంగా వరదలు వచ్చి జగన్నాథ్ పూర్ గ్రామంలో ఇండ్లు పంట పొలాలు పత్తి చేను నష్టపోయినరు అని …

గీతా కార్మికుల సంక్షేమానికి కృషి….ఎమ్మేల్యే డా. సంజయ్

  జనం సాక్షి జూలై 26 రాయికల్ …. గీతా కార్మికుల సంక్షేమం కి తెరాస ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.. …

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసమే

 మన ఊరు మన బడి ఎంపీడీఓ శంకర్ నాయక్ మహాదేవపూర్ జులై 26 ( జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో  ఎం పి డి ఓ శంకర్ …

*సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం.

*బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు చదువు రాంచంద్రారెడ్డి. మొగుళ్ళపల్లి (జనంసాక్షి)డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణే  లక్ష్యంగా అడుగులు వేస్తూ పనిచేస్తున్న బిజెపితోనే …

*సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మొగుళ్ళపల్లి (జనంసాక్షి)సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  మండల వైద్యాధికారి డాక్టర్ జయపాల్ గురుకుల పాఠశాల  విద్యార్థులకు సూచించారు. సోమవారం మొగుళ్ళపల్లి  మండల కేంద్రంలోని …

ఆరోగ్య శాఖ‌ అలర్ట్ గా ఉండాలి

  * సీజనల్ వ్యాధులను నియంత్రించాలి * బూస్టర్ డోస్ వేసుకోండి * రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) …