కరీంనగర్

పేద ప్రజల పార్టీ కాంగ్రెస్‌ ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌

గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పేద ప్రజల పార్టీ అని రామగుండం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ అన్నారు. ఆదివారం రామగుండం …

మహాకూటమి నాయకులు… 

– మహిళలను అవమానించడం తగునా – మద్యం మత్తులో సోదాలు చేస్తారా? – ఎన్నికల అధికారులు ఏంచేస్తున్నట్టు – కార్పోరేషన్‌ మేయర్‌ జాలీ రాజమణి గోదావరిఖని, నవంబర్‌ …

పైసల కోసం కాదు.. ప్రజా శ్రేయస్సే ప్రధానం

– మాంసానికి.. మందుకు ప్రలోభపడవద్దు – మాయమాటలతో ఓటర్లను మభ్యపెడుతున్న నాయకులు – బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్‌ గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) ప్రజా శ్రేయస్సే …

తెలుగింటి ఆడపడుచును ఆదరించండి

– బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత గోదావరిఖని, నవంబర్‌ 25, (జనంసాక్షి) : రామగుండం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తనను ఆదరించాలని బల్మూరి వనిత అన్నారు. …

  మధన్న గెలుపే లక్ష్యంగా ప్రచారం ముత్తారం(జనం సాక్షి) తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గెలుపే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ముత్తారం మండలంలోని పారుపెల్లి,ముత్తారం …

కాంగ్రెస్‌లో హమాలీ సంఘం చేరిక ముత్తారం(జనం సాక్షి) ముత్తారం మండలం ఓడెడు గ్రామానికి చెందిన పాత హమాలీ సంఘం నుండి సుమారు 60మంది కాంగ్రెస్‌ పార్టీ మండల …

  టిఆర్‌ఎస్‌ పతనమే ఓయు జేఏసీ లక్ష్యం -ఓయూ జేఏసి చైర్మన్‌ భూపెల్లి నారాయణ ముత్తారం(జనం సాక్షి) టిఆర్‌ఎస్‌ పార్టీ పతనమే ఓయూ జేఏసీ లక్ష్యమని ఓయూ …

కొప్పుల గెల్పుకై ఇంటింటా ప్రచారం నిర్వహించిన యం పి పి

వెల్గటూర్‌ ,నవంబర్‌25(జనంసాక్షి) : దర్మపురి నియోజకవర్గ తెరాస పార్టి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గెలుపుకై వెల్గటూర్‌ మండలం లోని జగదేవ్‌పేట గ్రామంలో యం పి పి పోనుగోటి …

తెలంగాణ  అభివృద్ధి టి.ఆర్.ఎస్. తోనే సాధ్యం

        -మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి రుద్రంగి నవంబర్ 25  (జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధి  టి.ఆర్.ఎస్.పార్టీ తోనే సాధ్యం అని తెలంగాణా రాష్ట్ర మార్కుఫెడ్ …

నేడు సిరిసిల్లలో జరిగే రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయండి

ఎల్లారెడ్డిపేట (జనంసాక్షి) నవంబర్‌ 25 :ఈ నెల 26వ తేదిన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రచారసభ జరుగుతుందని ఈ …