కరీంనగర్

కష్టజీవుల పోరాట యోధుడు మచ్చలేని మహా నాయకుడు కామ్రేడ్ ఓంకార్

అవినీతిలో ఆరితేరిన బూర్జువా పాలక పార్టీలు ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ ఓంకార్ 14వ వర్ధంతి. జనం సాక్షి …

పెన్షన్లు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలో ధర్నా..

 బేల, అక్టోబర్ 17 ( జనం సాక్షి )  పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19 న బుధవారం   బేల …

మానవత్వం మంటగలుస్తున్న వేళ… చందానగర్ లో ఒకే కుటుంబంలో మూడు హత్యలు ఒక ఆత్మహత్య!”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 17( జనంసాక్షి): పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం…ఆధునిక జీవన విధానం…అంతరిస్తున్న నైతిక విలువలు… అడుగంటిపోయిన మానవత్వం, ఉమ్మడి కుటుంబవ్యవస్థ… బాధలను ఓర్వలేని మనస్తత్వాలు… బాధ్యతలేని మనుషులు… …

తడి, పొడి చెత్తను వేరు చేయాలి…!

 వార్డు కౌన్సిలర్ బోజు రమాదేవి హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 16(జనంసాక్షి)తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబుట్టలో వేయాలని హుస్నాబాద్ పట్టణం రెండో వార్డు కౌన్సిలర్ బోజు …

*తెలంగాణ సామాజిక రచయితల సంఘం మండల కన్వీనర్ గా వెంగల రణధీర్*.

రేగొండ (జనం సాక్షి): తెలంగాణ సామాజిక రచయితల సంఘం రేగొండ మండలం కన్వీనర్ గా రేపాక గ్రామానికి చెందిన వర్ధమాన కవి, రచయిత రణధీర్ ని నియమించినట్లు …

ఉచిత నేత్ర చికిత్స శిబిరం

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 17 లయన్స్ క్లబ్ హైదారాబాద్, జూబ్లిహిల్స్, జోగిపేట్ వారిచే ఉచిత నేత్ర చికిత్స శిబిరం 19-10-2022 బుధవారం ఉదయం 10గంటల నుండి …

కార్పోరేటు పాఠశాలలకు ధీటుగా గురుకులాలు.. ప్రభుత్వ విఫ్

  -గురుకులాలను ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న ఘనత కెసిఅర్ దె -విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా వుంది : ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్… …

సమస్యల వలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

  కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17(జనం సాక్షి)   భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో …

ఔషధాల ధరలు తగ్గించాలి.GDP లో 5% కేటాయించాలి…

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17(జనం సాక్షి) ఫార్మా రంగంలోని ఔషధ ధరలను తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెసెంటెడ్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో …

ధరణి పోర్టల్ లోపాలను సవరించాలి*

సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకురి వాసుదేవరెడ్డి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 17(జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో లోపాలను సవరించి భూ సమస్యలను పరిష్కరించాలనిసీపీఎం పార్టీ జిల్లా …