కరీంనగర్

ఘనంగా గణనాథుల నిమజ్జనం

  గౌరీ సుతుడు కి ….. ఘన వీడ్కోలు గంగమ్మ ఒడికి. ……. గణనాథులు మానకొండూరు, సెప్టెంబరు 9( జనం సాక్షి) నవరాత్రుల పాటు ఘనమైన పూజలందుకున్న …

రెండేళ్లయిన హామీలు నెరవేర్చని సీఎం

జుక్కల్ ,సెప్టెంబర్ 9,జనంసాక్షి, రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏల కు ఇచ్చిన హామిలు ఇప్పటికీ నెరవేర్చ లేదని కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ …

నేషనల్ పంచాయతీ అవార్డ్స్ పై సమావేశం

శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 9 మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నేషనల్ పంచాయితీ అవార్డ్స్ పై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు తెలంగాణ …

ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 9(జనం సాక్షి) చిన్నపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న పిల్లల హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా పట్టణంలో సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల చిన్న …

నీట్ ఫలితాలలో అల్ఫోర్స్ సంచలనం

  కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : నీట్ -2022 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో సంచలనం సృష్టించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన …

భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా నగర కాంగ్రెస్ పాదయాత్ర

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి …

* కేసీఆర్ ను కలసిన మంత్రి గంగుల

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : మంత్రిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల …

నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది ..!

కరీంనగర్ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్. సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర. రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 8, (జనం సాక్షి). నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని …

నిధులు విడుదల కట్టించిన వారికి ఇవ్వని వైనం

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కుమ్మక్కై లక్షల రూపాయలు డ్రా చేసుకుని గ్రామ ఉపసర్పంచ్ ఇబ్బందులకు గురిచేయడంతో గ్రామపంచాయతీ ఎదుట బుధవారం …

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

నిమజ్జనం ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలి * శోభయాత్రలో జాగ్రత్తలు పాటించాలి * బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కరీంనగర్ బ్యూరో( జనం …