కామారెడ్డి

” గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 19( జనంసాక్షి): భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే గణేష్ నవరాత్రి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం ద్వారా పండుగకు మరింత శోభను అందించాలని …

అమరవీరుల త్యాగ ఫలం వృధా కానీయొద్దు

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) శతాబ్దాల కాలం పాటు ఆంగ్లేయుల చెరలో బందీయైన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు అలుపెరుగని …

సంకల్ప బలంతోనే ఏదైనా సాధ్యం

బి ఎన్. రం మోహన్ :శామీర్ పేట్, జనం సాక్షి :సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమవుతుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బి …

కర్మాన్ ఘాట్ శ్రీ ద్యానంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన :ఏసీపీ రాందాస్ తేజ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )అసెంబ్లీ సెంట్రల్ జోన్ ఏసీపీ రాందాస్ తేజ   జన్మదినం సందర్భంగా  శుక్రవారం   కర్మాన్ ఘాట్ శ్రీ ద్యానంజనేయ స్వామి ఆలయం లో  …

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముఖ్య అతిథిగా -డాక్టర్ రాంసింగ్

 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం రోజు రామలక్ష్మణ పల్లి లో ఘనంగా జరపడం జరిగింది ముఖ్యఅతిథిగా ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ …

*బన్నప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ.*

పెద్దేముల్ ఆగస్టు 19 (జనం సాక్షి)  పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు గ్రామంలో బుధవారం నాడు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాంబూర్ బన్నప్ప అకాల మరణం చెందాడు.అట్టి …

ఫోటో గ్రాఫర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 19(జనం సాక్షి): ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ శుభాకాంక్షలు …

కెజిబివి విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

కెజిబివి పాఠశాల ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే రేఖ ఆగ్రహం ఖానాపూర్ రూరల్ 19 ఆగష్టు జనం సాక్షి: ఖానాపూర్ మండలం లోని కెజిబివి పాఠశాలను ఎమ్మెల్యే రేఖ నాయక్ …

అవార్డు పొందిన ఎస్ఐకి పిఎసిఎస్ చైర్మన్ సన్మానం.

నెరడిగొండఆగస్టు19(జనంసాక్షి): మండలంలో పోలీసు శాఖలో ఎస్ఐ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న  మహేందర్ కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల …

ప్రతి రైతు పంట వివరాలు ఆన్లైన్ నమోదు చేసుకోవాలి

రామారెడ్డి    ఆగస్టు  19  జనంసాక్షీ  : పంట వివరాలు ఆన్లైన్  నమోదు  చేసుకోవాలని ఏఈఓ రాఖేష్  అన్నారు.  ఈ సందర్భంగా  ఏఈఓ రాఖేష్ మాట్లాడుతూ,  రామారెడ్డి …