ఖమ్మం

ఇల్లందులో పురాతన భవనం కూల్చివేత -ఉద్రిక్తత

0 inShare ఖమ్మం: జిల్లాలోని ఇల్లందు చేపల మార్కెట్లోని పురాతనభవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు భవనం కూల్చివేతను అడ్డుకున్నారు. ఎలాంటి …

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు

చర్ల, ఆగస్టు 13 : ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరింది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు 17 …

సింగరేణి సెక్యూరిటీ గార్డు గుండె పోటుతో మృతి

ఖమ్మం: కొత్తగూడెంలో ఆగస్టు 15 పరేడ్ రిహార్సల్స్ చేస్తూ సింగరేణి సెక్యూరిటీ గార్డు అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు

ఎమ్మెల్యే సండ్ర అరెస్టుకు నిరసగా సత్తుపల్లి బంద్

inShare ఖమ్మం: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టుకు నిరసనగా ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో టీడీపీ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా …

భద్రాచలం వద్ద పుష్కరఘాట్ల నిర్మాణంలో లోపాలు..

ఖమ్మం: జలాన్ని కాపాడుకోవడానికి చేసే క్రతువే పుష్కరం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల 14 నుంచి పుష్కరాలు ప్రారంభం …

నీటితొట్టెలో శవమై తేలిన బాలుడు

ఖమ్మం, జులై 6 : జిల్లాలోని నేలకొండపల్లిలో నెలరోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. తల్లి పక్కనే పడుకుని ఉన్న బాబు …

ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం

ఖమ్మం: మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వ్యాఖ్యల పై ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే …

పురుగు మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఖమ్మం, మే 12: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు జిల్లాలోని కల్లూరు మండలం ముచ్చవరం వీఆర్వో. ఓ రైతుకు చెందిన పాస్‌బుక్‌ …

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. …