ఖమ్మం

ప్రొద్దుటూరు గరిసె నరసింహను యశోద హాస్పిటల్ లో పరామర్శించిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి

వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 11 మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ గరిసె నరసమ్మ ఆమె భర్త  నరసింహ అనారోగ్యంతో  సికింద్రాబాద్ …

విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా అందని పాఠ్యపుస్తకాలు. PDSU.

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (అక్టోబర్ 11) జనం సాక్షి. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్న కూడా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి …

జె పి ఆశయ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.

జనత దళ్ (యు) నాయకులు అంబాల మల్లేశం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 11.(జనంసాక్షి) దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంతో పాటు అనంతర కాలంలో డాక్టర్ …

సంఘ నూతన కమిటీ అధ్యక్షుడిగా మైస శేఖర్

అక్టోబర్ 10, సారంగాపూర్, జనం సాక్షి…, మండలం లోని మాలక్ చించొలి గ్రామ మున్నూరుకాపు సంఘ నూతన కమిటీ అధ్యక్షుడిగా మైస శేఖర్ ఉపాధ్యక్షుడిగా చెదలి మల్లయ్య …

ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల పరిధిలో పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు

రఝునాధపాలెం జనం సాక్షి అక్టో బర్ 10 ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల పరిధిలో పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి …

**ఘనంగా శ్రీ చౌడేశ్వరీ మాత అఖండ జ్యోతిమహోత్సవం**

యాలాల్ అక్టోబర్ 10 ( జనం సాక్షి ): యాలాల్ గ్రామ గోవిందరావు పెట్ లో శ్రీ చౌడేశ్వరి మాత మందిరంలో శ్రీ చౌడేశ్వరి తోగుట వీర్ …

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చేర్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో అవగాహన చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 10 : చేర్యాల మండలంలోని కడివేరుగు గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామ ప్రజలకు యువతకు చైతన్యం …

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి )న్యూస్ 09/10/22// టైటిల్;  ఘనంగా  వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఫోటో రైటర్ 01 తుర్కపల్లి స్థిరపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎంపీపీ …

ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వద్దు

జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి భూపాలపల్లి బ్యూరో అక్టోబర్ 10 (జనంసాక్షి):  ఏ సమయంలోనైనా ప్రజలు, బాధితులు, వారి వారి సమస్యలపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు …

కౌన్సిలర్ యమున కుటుంబాన్ని కిషోర్ రెడ్డి పరామర్శ

తొర్రూరు 10 అక్టోబర్ (జనంసాక్షి ) మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల యమున జంపన్న  తండ్రి నార్కుటి అబ్బస్వామి గత రెండు రోజుల క్రితం దంతాలపల్లి …

తాజావార్తలు