ఖమ్మం

కార్యకర్తల బాగోగులు చూసుకుంటాం

డిసిసిబి చైర్మన్ బి.మనోహర్ రెడ్డి చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): భారతీయ రాష్ట్ర సమితి చౌడపూర్ మండల ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నర్సింలు ఇటీవల అనారోగ్యంతో బాధపడి …

కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి: సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): అక్టోబర్ 14-18 తేదీ వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు అందరు కృషి చేయాలని …

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 10 ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించిన వీఆర్ఏలు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో 78 రోజులుగా వీఆర్ఏలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే కానీ రాష్ట్ర …

ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలు

జుక్కల్, అక్టోబర్ 10, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని  ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు సమస్యల నిలయాలుగా మారాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రజారవాణా వ్యవస్థ …

సిపిఐ నాయకులకు విజ్ఞప్తి ఖమ్మం రూరల్ సిఐ బదిలీ చేయాలని ఆందోళనను విరమించండి సమస్యలను సానుకూల పరిష్కారం చేయాలని పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ( అక్టోబర్09) జనం సాక్షి. ఆందోళనను విరమించండి. సమస్యలకు సానుకూల పరిష్కారం.  సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాల విజ్ఞప్తి . ఖమ్మం రూరల్ …

29 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

ఖమ్మం జిల్లా .తిరుమలయపాలెం (అక్టోబర్ 09) జనం సాక్షి.    వివిద కారణాలతో  మృతి చెందిన 29 కుటుంబాలను పరామర్శించి 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయన్ని …

మార్కెట్ కమిటీ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు

శంకరా పట్నం జనం సాక్షి అక్టోబర్ 9 సైదాపూర్ మండలం బండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 09/10/22// టైటిల్;    మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం సబ్ టైటిల్;  ఆర్థిక సహాయం అందజేస్తున్న దృశ్యం తుర్కపల్లి మండలం …

ఘనంగా రేపాక లో వాల్మీకి జయంతి వేడుకలు

రేగొండ (జనం సాక్షి) : మండలంలోని రేపాక గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అంగంగ వైభవంగా జరిగాయి.వాల్మీకి సంఘం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మండల దనపాల్ …

తుర్కపల్లి మండలంలో ఆలేరు మాజి మార్కెట్ కమిటీ

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 09/10/22//  తుర్కపల్లి మండలంలో ఆలేరు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో …

తాజావార్తలు