ఖమ్మం

వీఆర్ఏ లను వెంటనే ప్రభుత్వ విభాగంలో విలీనం చేయాలి

 జాక్ చైర్మన్ బైరవబట్ల చక్రధర్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : ధరణి వ్యవస్థ పేరుతో ఉన్న రెవెన్యూ పరిపాలన గ్రామాల్లో అస్తవ్యస్తంగా తయారయిందని అధికారులను  గ్రామస్తులను …

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల, అక్టోబర్ 8(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండల పరిధిలోని  కేశవాపురం గ్రామానికి చెందిన  కాగిత …

సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

.నందిపేట్( జనం సాక్షి )అక్టోబర్ 8 .నందిపేట్ సర్పంచ్ సాంబార్ తిరుపతి గారి నాన్నగారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది .వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్మూర్ బిజెపి …

గ్రామపంచాయతీలుగా మార్చేంతవరకు పోరాటం ఆపేది లేదు.

విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 8, (జనం సాక్షి). సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి …

విజేత కళాశాల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా

ఈనెల 11న  అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో….  ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ మిర్యాలగూడ,జనం సాక్షి   విజేత డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో మరో …

ఆసరా ఐడి కార్డుల పంపిణీ

డోర్నకల్ అక్టోబర్ 8 జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నూతన పింఛన్‌ మంజూరు పత్రాలు,డిజిటల్‌ కార్డులను శనివారం మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి …

సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

.నందిపేట్( జనం సాక్షి )అక్టోబర్ 8 .నందిపేట్ సర్పంచ్ సాంబార్ తిరుపతి గారి నాన్నగారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది .వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్మూర్ బిజెపి …

అమ్మవారికి ఒడిబియ్యం న్సమర్పించిన పద్మశాలి ఆడబిడ్డలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 08. సిరిసిల్ల పట్టణం లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. …

ఘనంగా దసరా మిలాప్

జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి) లింగాయత్ సమాజ్ జహీరాబాద్  వారి అధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని శ్రీ బస్వేశ్వర్ ఫంక్షన్ హాల్  లో ఏర్పాటు చేసిన దసరా మిలాప్ …

మునుగోడు ఉప పోరులో బీసీలను విస్మరించిన మూడు ప్రధాన పార్టీలు :

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ అక్టోబర్ 7. జనం సాక్షి : మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కూడా 60 శాతం ఉన్న బీసీలను …