ఖమ్మం

కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి -టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

  టేకులపల్లి, జూలై 29( జనం సాక్షి ): గతంలో పనిచేసిన కేజీబీవీ గెస్ట్ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. శుక్రవారం …

* *విద్యార్థులకు టై బెల్టు లనుపంపిణీ చేసిన వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు*

 పెద్దేముల్ జూలై 29 (జనం సాక్షి) ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వైశ్య ఫెడరేషన్ రోంపల్లి సంతోష్ కుమార్ …

ఆలయం వద్దకు చేరుకున్న ధ్వజ స్తంభాలు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  29) మండల కేంద్రంలోని  శ్రీ  మహాలక్ష్మీ అమ్మవారు,    సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ  ఆగస్టు  3 నుండి  ప్రారంభం అవుతున్న నేపధ్యంలో  శుక్రవారం …

ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, జూలై 29 , ( జనం సాక్షి): ప్రభుత్వం అందజేసిన దుస్తులను ప్రభుత్వ మోడ ల్ స్కూల్ విద్యార్థులకు ,కస్తూర్బా గాంధీ గురుకు ల …

వరదముప్పును గుర్తించి కరకట్టను నిర్మించాం

శాశ్వత ప్రాతిపదికన ఆలోచించామన్న బాబు భద్రాచలం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కట్టిన కరకట్ట వల్లే భద్రచాలం పట్టణం సురక్షితంగా ఉందని మాజీ సీఎం, టీడీపీ …

హరితహారంకు స్టోన్ అండ్ క్రషింగ్ అసోసియేషన్ సహాయం

జిల్లా కలెక్టర్ నిఖిలకు అందజేసిన అసోసియేషన్ సభ్యులు  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూలై 29   జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మన్నెగూడ …

వీఆర్ఏల నిరవధిక దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రభుత్వం ప్రకటించిన న్యాయమైన డిమాండ్ల కోసం వీఆర్ఏ లు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదవ రోజు కు చేరింది.

రాయికోడ్ జనం సాక్షి జూలై 29  రాయికోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన వీఆర్ఏ ల వద్దకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుని  …

దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకం

* వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు జూలూరుపాడు, జులై 29, జనంసాక్షి: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నచంద్రబాబు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహణ స్వామి తీర్థప్రసాదలు అందించి ఆశీర్వదించిన పండితులు చంద్రబాబుతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య భేటీ భద్రాద్రి కొత్తగూడెం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ అధినేత చంద్రబాబు …

పేదరికాన్ని జయించిన యువకుడు

యువకుని మేధస్సుకి అభినందనలు వెల్లువ టేకులపల్లి, జూలై  ( జనం సాక్షి) : నిరుపేద కుటుంబంలో జన్మించి బాసరలో ట్రిపుల్ ఐటీ అభ్యసిస్తూ క్యాంపస్ సెలక్షన్లో అమెజాన్ …