ఖమ్మం

టిడిపి అధినేత పర్యటన ను జయప్రదం చేయండి

 – సిరిశెట్టి కమలాకర్   కరకగూడెం, జులై (జనంసాక్షి):     తెలుగుదేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురు శుక్ర వారాలలో ముంపుకు …

కొత్తపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సర్చ్ 30 మోటార్ సైకిళ్ళు స్వాధీనం

…ఏసిపి  డి రఘు చందర్ స్టేషన్ ఘన్పూర్, జూన్   ,( జనం సాక్షి ),  మండలం లోని కొత్తపల్లి గ్రామంలో స్టేషన్ ఘన్పూ ర్ సబ్ డివిజన్ …

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని 3వరోజు కొనసాగుతున్న నిరాహార దీక్ష…

బూర్గంపహాడ్ జూలై 27(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వీఆర్ఏ లు తహసిల్దార్ కార్యాలయం ముందు తమ డిమాండ్లు తీర్చాలని స్థానిక జిల్లా వీఆర్ఏల జిల్లా …

ఐటీసీ సహకారంతో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

బూర్గంపహాడ్ జూలై 27(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహడ్ మండలం సారపాక సుందరయ్య నగర్ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీ చేశారు. …

: దిశ దిన కర్మలకు హాజరైన కాంగ్రెస్ నాయకుడు బట్టా విజయ్ గాంధీ

బూర్గంపహాడ్ జూలై  (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన మేక వెంకట నరసయ్య గోదావరి ముంపు ప్రాంతం పడవ ప్రమాదంలో గల్లంతైయ్యారు. …

గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల వసతి గృహాల్లో గిరిజనేతర విద్యార్థులను ఎలా చేర్చుతారు..?

-లక్ష్మీనగరంలో డిడి ని అడ్డగించిన ఆదివాసీ సంఘాల నాయకులు.  వెంకటాపురం నూగూరు,జూలై  (జనంసాక్షి):-   గిరిజన సంక్షేమ శాఖ , ఐటిడిఎ ఆధ్వర్యంలో పని చేసే ఆశ్రమ …

పలువురు నాయకుల సంఘీభావం

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 27) వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్ష  బుధవారం నాటికి మూడు రోజులు పూర్తి చేసుకుంది. వారి దీక్షకు సంఘీభావం …

మండలాలను తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ కమీషనర్

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి పంచాయితీ రాజ్ కమిషనర్ యం.హనుమంత్ రావు బిబి నగర్ మండలం, యాదగిరిగుట్ట మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా …

బోడును నూతన మండలంగా ప్రకటించాలి- సిపిఎం

టేకులపల్లి, జూలై 27( జనం సాక్షి ): బోడు కేంద్రం గా నూతన మండలం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ డిమాండ్ …

కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ.

–IFTU రాష్ట్ర కోశాధికారి రాసుద్దిన్. టేకులపల్లి, జూలై 27( జనం సాక్షి ): దేశంలోని 60 కోట్లమంది కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్ సంస్థలకు మోడి ప్రభుత్వం దోచి …