ఖమ్మం

సొసైటీలో హరితహారం కార్యక్రమం

జూలూరుపాడు, జులై  , జనంసాక్షి: జులూరుపాడు సహకార సంఘం కార్యాలయంలో గురువారం హరితహరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. …

పేదరికాన్ని జయించిన యువకుడు

యువకుని మేధస్సుకి అభినందనలు వెల్లువ టేకులపల్లి, జూలై ( జనం సాక్షి) : నిరుపేద కుటుంబంలో జన్మించి బాసరలో ట్రిపుల్ ఐటీ అభ్యసిస్తూ క్యాంపస్ సెలక్షన్లో అమెజాన్ …

సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభను ప్రారంభించిన నారాయణ

మోడీ విధానాలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం కెసిఆర్ ఆటో ఇటో తేల్చుకోలేని పరిస్థితి జిల్లా ద్వితీయ మహాసభలో సిపిఐ నారాయణ   పినపాక నియోజకవర్గం జూలై 28 (జనం …

వరద బాధితులకు అండగా ఉంటాం: పాయం.

బూర్గంపహాడ్ జూలై 28(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని పినపాక మాజీ శాసనసభ్యులు పాయం …

వీఆర్ఏల దీక్షకు బీఎస్పీ పార్టీ మద్దతు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  28)  : గత  4రోజులుగా  వీఆర్ఏల  నిరసన  దీక్ష కొనసాగుతుంది. వారి దీక్షకు   గురువారం  బీఎస్పీ పార్టీ  మద్దతు తెలిపింది. ఈ సందర్బంగా …

ఆగస్టు 3న చలో పార్లమెంట్

-గిరిజనులకు నష్టం కలిగించే అడవి సంరక్షణ 2022 చట్టాన్ని వ్యతిరేకిద్దాం -పార్లమెంటును ముట్టడిద్దాం టేకులపల్లి, జూలై 28( జనం సాక్షి ): ఆదివాసి గిరిజనులకు నష్టం కలిగించే …

*వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి*

-వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలి – రేగొండ లో వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన జీఎస్సార్ రేగొండ (జనం సాక్షి) : …

– టిి ఎన్ టిి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు.

బూర్గంపహాడ్ జూలై (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టి ఎన్ టి యు సి యూనియన్ ప్రెసిడెంట్ కనకమేడల …

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ పై సమీక్ష

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు భువనగిరి మండల న్యాయ సేవా సమితి అధ్యక్షులు వి. బాల భాస్కర్ …

* అఖిల భారత రైతు కూలీ సంఘం

చండ్రుగొండ  జనంసాక్షి (జూలై  28) : ఆగస్టు మూడో తారీఖున  ఛలో పార్లమెంట్ ను   జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు  పిలుపు …