Main

ఎస్ఐ లోకేష్ ను సన్మానించిన మునగాల మండల్ ప్రెస్ క్లబ్

సూర్యాపేట జిల్లా మునగాల మండల్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ జి ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా సంబంధించిన జర్నలిస్టులు మంగళవారం మునగాల …

మున్నూరుకాపు మండల అధ్యక్షులుగా నాగు శంకర్

నియామకం పత్రాన్ని అందజేసిన కోల ఉపేందర్ రావు మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన నాగు శంకర్ ‌ను మున్నూరు కాపు …

పాపగల భిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 44 వార్డ్ కి చెందిన పాపగల బిక్షపతి గారు ఆనారోగ్యంతో మరణించారు.. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 10,000 పదివేల రూపాయల సహాయం చేసి …

మహిళలకు బాలికలకు అండగా భరోసా సెంటర్ సేవలు

బాధితుల్లో భరోసాను కలిగిస్తున్న సిద్దిపేట భోరోసా సెంటర్ లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పిండంతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం పూర్తి సహయ …

ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

వలిగొండ జనం సాక్షి న్యూస్ నవంబర్ 19: మండల పరిధిలోని పైల్వాన్ పురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో …

భాజపా సైనికులు అంతా సిద్ధంగా ఉండండి

ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు *జిల్లా  పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి. మిర్యాలగూడ, జనం సాక్షి.  మునుగోడు ఎన్నికల అనంతరం  రాష్ట్రంలో రోజురోజుకు ఎన్నికల వాతావరణ …

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

 జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో …

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

వీణవంక నవంబర్ 19 (జనం సాక్షి)వీణవంక బాలుర గురుకుల పాఠశాల చెందిన 12 మంది విద్యార్థులు అలాగే హుజురాబాద్ పట్టణంలోని బాలికల గురుకుల పాటశాలకు చెందిన12 మొత్తం …

ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలి

సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ రామన్నపేట నవంబర్ 19 (జనంసాక్షి) ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో …

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

 రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.శనివారం …