Main

ఘనంగా సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు

మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో బుధవారం శ్రీ సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి,70 మంది నిరుపేద …

మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

110 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల  పనులను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జే.వి

మండలంలోని రావిగూడెం గ్రామానికి చెందిన ఉడుత అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న కొంపెల్లి సర్పంచ్ జాల వెంకన్నయాదవ్ బుదవారం మృతుడి భౌతికయానికి పూలమాలవేసి కుటుంబ …

కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ, గురుకులాలలో నాణ్యమైన విద్య

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడ, జనం సాక్షి : కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ గురుకులాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు …

ఈనెల 26న జరిగే జిల్లా ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి

పోసనబోయిన హుస్సేన్  హుజూర్ నగర్ నవంబర్ 23 (జనంసాక్షి) : ఈనెల 26వ తేదీన నడిగూడెం మండల కేంద్రంలో జరిగే  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా …

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ప్రకటించాలని రాస్తారోకో

మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ప్రకటించాలని దళిత మహిళలు మండల కేంద్రమైన  గరిడేపల్లి లో హుజూర్నగర్ మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. …

చిన్నారి హిమాన్ష్పు పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 8 వ వార్డ్ కి చెందిన ముంత లింగస్వామి నవ్య గార్ల కుమారుడు హిమాన్ష్ గారి పుట్టినరోజు వేడుకకి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *తెరాస …

రాష్ట్ర మహసభల గోడపత్రిక ఆవిష్కరణ :జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి

నవంబర్ 27,28,29  తేదీలలో యాదగిరిగుట్ట లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతానికి ప్రతి కార్మికుడు కృషి చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ …

దేశంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన సర్కారు *రైతు మహాసభలను జయప్రదం చేయాలి సీపీఎం నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో జులకంటి మిర్యాలగూడ, జనం సాక్షి. దేశం మొత్తంలో …

బాబురావు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఉత్తమ్

హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ 14వ వార్డుకి చెందిన డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుబాటి …