Main

కేవీకే లో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుక

జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుక లను మండలంలోని గడ్డిపల్లి కేవీకే లో శనివారం ఘనంగా నిర్వహించినట్లు ఇంఛార్జి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవ కుమార్ తెలిపారు. జాతీయ …

మైనారిటీ గురుకుల విద్యార్థులకు ఘనంగా సన్మానం

దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి  మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో అతి చిన్న వయసులో నలుగురు విద్యార్థులు ఖురాన్  పఠనం  చేసినందుకు గాను శనివారం రోజున దేవరకొండ …

రక్తదానం ప్రాణదానంతో సమానం

 రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా కేంద్రంలోని స్పందన డిగ్రీ కళాశాల డైరెక్టర్ టి. వేణు అన్నారు.శుక్రవారం ఆ కళాశాలలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన …

రాయినిగూడెం పిఎసిఎస్ గోదాములు ప్రారంభించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును శుక్రవారం శుక్రవారం హుజూర్నగర్ శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక;

ఆర్టిఓఎల్. కిషోర్ కుమార్ కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి ) అర్హులైన పేదలకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు …

మర్యాదపూర్వకం గా కలిసిన కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ బత్తిని వేణు గౌడ్

పాల్గొన్న మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ లక్ష్మీ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 25 జనం సాక్షి బోయినపల్లి లో కార్మిక శాఖ మంత్రి క్యాంపు …

చేప పిల్లల ఉత్పత్తి కార్ప్ హాచేరీ యాజమాన్యంపై యువతకు శిక్షణ

ప్రేరెపిత ప్రజననం  ద్వారా అవసరమైన  చేప పిల్లల  ఉత్పత్తి తో  చేపల పెంపకం అధికోత్పత్తిని  సాధించగలుగుతున్నామని  పాలేరు మత్స్య పరిశోదన కేంద్రం శాస్త్రవేత్త  రవీందర్ అన్నారు. శుక్రవారం …

నర్సరీ చెరువుల యాజమాన్యం గురించి వివరిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి

చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాన్ని నిర్వహించే రైతులు నర్సరీ చెరువుల నిర్వహణ యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మత్స్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జస్వంతి  అన్నారు. గురువారం  …

స్పందన జూనియర్ కళాశాలలో ఘనంగా వెల్కమ్ పార్టీ

న్యూస్.స్పందన జూనియర్ కళాశాలలో జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు స్వాగతం పలుకుతూ వెల్కం పార్టీ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల …

రైతాంగ సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చింతకుంట్ల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ …