Main

విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత కీలకం

విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, తద్వారా పోటీతత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో 7 నుండి …

వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఈనెల 20,21వ తేదీల్లో గ్రామంలోని బొడ్రాయి, శ్రీకనకదుర్గమ్మ, గ్రామ దేవతల మూడో వార్షికోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం గ్రామపెద్దలు దేవాలయ కమిటీ …

కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ నవంబర్ 18 (జనం సాక్షి): నేడు జరిగే నడిగూడెం మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం …

సమర్థవంతమైన విద్యాబోధన అందించాలి-జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్

పెన్ పహాడ్. నవంబర్ 17 (జనం సాక్షి) : పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన సమర్థవంతమైన విద్యాబోధన చేయాలని. జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్ అన్నారు మండల …

నిర్మాణాత్మక ఆలోచనలకు ధ్యానం దోహదం చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు

మిర్యాలగూడ, జనం సాక్షి స్థానిక ఏఆర్సీ గార్డెన్స్ లో హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిటేషన్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఆత్మ …

పశువులలో ఉచిత గర్భకోశ సంబంధ వ్యాధుల చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోవాలి కొండమల్లేపల్లి మండల పశు వైద్య అధికారి నాగయ్య

మండల కేంద్రంలోని శుక్రవారం నాడు గాజీనగర్ గ్రామ  పంచాయతీ పరిధిలో పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో ఉచిత గర్భకోశ సంబంధ వ్యాధుల చికిత్స …

ప్రమీల కుటుంభానికి ఆర్థికంగా సహకరించిన ట్రినిటీ స్కూల్

గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో రాంగ్ రూట్లో 30 మంది …

ఐ కె పి. కేంద్రాలలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ రావు.

న్యూస్.ఐకెపి కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు కోరారు.గురువారం నేరేడుచర్ల లోని స్థానిక సిపిఎం కార్యాలయంలో …

నేడు జిల్లా వ్యాప్తంగా చెకుముకి సైన్స్ పరీక్ష

జన విజ్ఞాన వేదిక – తెలంగాణ ఆధ్వర్యంలో  పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షను నేడు నిర్వహిస్తున్నట్లు జెవివి జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు గురువారం ఒక …

టి యుడబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలిటి యుడబ్ల్యూజే ఐజెయు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

జనంసాక్షి నవంబర్ 17 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈనెల 20న నిర్వహించే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా …