Main

మునుగోడు ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు ట్రీట్ ఇచ్చిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు

గడిచిన మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పని చేసినా ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు పిసిసి చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు …

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా ధర్మపురం శ్రీను నియామకం

కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చే స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ను గ్రామ …

కొండమల్లేపల్లి పట్టణంలో వైభవంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్థగిరి క్షేత్రం లో శ్రీశ్రీశ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామివారి మంగళ …

మత్స్య కారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

పెన్ పహాడ్. నవంబర్ 11 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని ఎంపీపీ నేమ్మాది బిక్షం, జెడ్పిటిసి …

నాయి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

నాయి బ్రాహ్మణుల మండల అధ్యక్షులు సైదులు పెన్ పహాడ్. నవంబర్ 11(జనం సాక్షి) : నాయి బ్రాహ్మణ కులవృత్తులకు అన్యాయం చేస్తే సహించేది లేదని అసంఘం మండల …

పార్లమెంట్ మార్చ్ చలో ఢిల్లీ జయప్రదం చేయండి.

– ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను  నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్: యువజన విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 25న పార్లమెంట్ మార్చ్ ఛలో …

చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేద్దాం

 జెవివి మండల కార్యదర్శి రవికుమార్ పానుగల్ నవంబర్ 11,జనం సాక్షి  ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేద్దామని జెవివి మండల …

పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడిపై దాడి

రామన్నపేట పద్మశాలి సంఘం పట్టణ  అధ్యక్షుడు రచ్చ యాదగిరి పై శుక్రవారం కొంతమంది దాడికి పాల్పడ్డారు. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారికి ప్రభుత్వం అందించే ఎన్ …

ఘనంగా కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలో శుక్రవారం నాడు కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్  జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిపారు ఉన్నత విద్యావంతులు, యువకులు, …

ఆర్థిక సహాయం అందజేత

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అక్షర ఫౌండేషన్ సభ్యులు , సామాజిక కార్యకర్త మాండన్ బాలాజీ కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అక్షర ఫౌండేషన్ …