నల్లగొండ
యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.
యాదాద్రీలో అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన…
నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు..చినజీయర్ స్వామి పాల్గొన్నారు.
ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ
నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార
యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్
నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.
వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్
నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు