నల్లగొండ
యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.
యాదాద్రీలో అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన…
నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు..చినజీయర్ స్వామి పాల్గొన్నారు.
ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ
నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార
యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్
నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.
వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్
నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు
యాదగిరిగుట్ట చేరిన సీఎం కేసీఆర్
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలోని యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
నల్గొండ జిల్లాలో విషాదం
నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు





