నల్లగొండ
తల్లీ కూతుళ్ళ దుర్మరణం
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు
కరెంట్షాక్తో వ్యక్తి మృతిx
నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
తాజావార్తలు
- కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
- కలెక్టర్ గారు..దండం పెడతాం
- అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
- బడ్జెట్పై కేసీఆర్ పెదవి విరుపు
- ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం
- ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే
- హైదరాబాద్లో పడకేసిన పారిశుధ్యం
- మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక
- 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం
- లారీని ఢీకొన్న బైక్..ముగ్గురు యువకుల దుర్మరణం
- మరిన్ని వార్తలు