నల్లగొండ

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా

నల్గొండ, కలెక్టరేట్‌: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా …

భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ/ విభళాపురం : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన జరిగి ఇరువైనాలుగు గంటలు గడవకముందే మండలంలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మండలంలోని విభళాపురం పంచాయితీ …

రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన …

అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 …

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

14 మంది మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు నల్గొండ, జూలై 24 (జనంసాక్షి): జిల్లాలోని నిడమనూరు మండలం బొక్కముం తలపాడు వద్ద మంగళవారం సాయంత్రం సిమెంటు లారీ బోల్తా …

రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంవలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే యత్నంలో ఈప్రమాదంఓ సంభవించింది. మృతులందరూ …

సూర్యపేట వద్ద రోద్దు ప్రమాదం

నల్గొండ : ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి గుంతలోకి జారిపోవడంతో 15 మంది ప్రయాణికులు త్రీవంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు …

నల్గొండలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

నల్గొండ: నల్గొండ జిల్లాలో మూసీ నదికి భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో నది ప్రవాహం పెరిగి వంతెనల పై నుంచి ప్రవహిస్తోంది. …

మందుబాబుల వీరంగం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబుల వీరంగాన్ని అడ్డుకోబోయిన హోంగార్డు పై వారు రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో హోంగార్డుకి …

మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

నల్గొండ : మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు త్రీవ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదం ఘటన వేములపల్లి మండలం సల్పనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత …