నల్లగొండ

బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు కు ఎంపికైన గడ్డం శ్రీరాములు

            కొండమల్లేపల్లి అక్టోబర్ 16 జనం సాక్షి : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం …

మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మరియు గాలి అనిల్ కుమార్

            సంగారెడ్డి జిల్లా జనం సాక్షి అక్టోబర్ 26 పుల్కల్ మండలం బస్వాపుర్ గ్రామ శివారులోని AS గార్డెన్ లో  …

మీ ఆడబిడ్డ గా ఒక అవకాశం ఇవ్వండి

 కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి * మునుగోడులో ఇంటింటి ప్రచారం మునుగోడు అక్టోబర్16(జనంసాక్షి): ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుడిగా …

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భీమదేవరపల్లి మండలం టిఆర్ఎస్ నాయకులు

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (16) జనంసాక్షి న్యూస్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భీమదేవరపల్లి మండల నాయకులు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో హుస్నాబాద్ శాసనసభ్యులు …

కోలాట బృందం మహిళలకు చీరలు మరియు చిన్నారులకి దొతులు ఉచితంగా పంపిణి చేసిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండటౌన్, జనంసాక్షి :(అక్టోబర్ 16) కోలాట బృందం మహిళలకు చీరలు  మరియు చిన్నారులకి దొతులు ఉచితంగా పంపిణి చేసిన – పిల్లి రామరాజు యాదవ్ నల్గొండ మున్సిపాలిటీ …

బళ్లారిలో భారత్ జూడో యాత్రలో మంథీని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు !

భూపాల పల్లి ప్రతినిధి అక్టోబర్ 16 జనం సాక్షి : కర్ణాటక రాష్ట్రం లోని బళ్లారిలో జరిగే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ  చేపట్టే భారత్ జోడోయాత్ర …

భారీ వర్షాల కారణంగా నేలమట్టం అయిన వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

  సిపిఐ  మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొట్టకు వచ్చిన వరి …

ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

నల్గొండ బ్యూరో, జనం సాక్షి   పాత (11) ఉమ్మడి జిల్లా కేంద్రాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ …

ఎన్నికల వ్యయ పరిశీలకురాలు విస్తృత తనిఖీలు.

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి . మును గోడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో అభ్యర్థులు మద్యం,డబ్బు పంపిణీ,వస్తువులు పంపిణీ తో ప్రలోభ పరచకుండా గట్టి నిఘా …

ప్రమాద భీమాను సద్వినియోగం చేసుకోండి

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 16 : ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలతో ప్రమాద భీమా  ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే 10 లక్షల రూపాయల …