నిజామాబాద్

24గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కాంగ్రెస్‌ కూటమిని నమ్ముకుంటే చీకట్లు తప్పవు ఎల్లారెడ్డి ప్రచారంలో హరీష్‌ రావు హెచ్చరిక కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని …

కెసిఆర్‌ ప్రచారంతో పెరిగిన భరోసా

కవిత ప్రచారంతో మారుతున్న పరిస్థితి జోరు పెంచిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిజామాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ జిల్లాలో వరుసగా నిర్వహించిన ప్రజాశీర్వాద సభలతో టిఆర్‌ఎస్‌ …

మాయాకూటమి మాటలు నమ్మొద్దు: వేముల

కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మాయమాటలు చెప్పే మాయా కూటమి మాటలు నమ్మొద్దని టీఆర్‌ఎస్‌ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం …

కోటి ఎకరాలను.. పచ్చగా చేయడమే లక్ష్యం

– రైతుల అప్పులు తీరి.. బాధలు తొలగాలి – రైతుల ఖాతాల్లో ఐదారు లక్షలు ఉండేలా చేస్తా – నాగమడుగు ద్వారా 40వేల ఎకరాలకు నీరిస్తాం – …

మంచి, చెడు ఆలోచించి ఓటేయాలి

– కాంగ్రెసోళ్లకు తెలివి లేదు – వారు అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాల్లో పడతాం – మోడీ వచ్చి కరెంట్‌ ఇవ్వటం లేదని అబద్దాలు చెప్పిండు – …

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం

– తెలంగాణను ఆగంచేసేందుకు కూటమి ఏర్పాటు – ప్రజాకూటమి కుట్రలను ఓటుతో బుద్ది చెప్పండి – బోధన్‌ నియోజకవర్గంలో ఎంపీ కవిత ఎన్నికల ప్రచారం నిజామాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి) …

నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ అబద్దాలు మాట్లాడారు

ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివారు నిజామాబాద్‌ తిరిగితే ఏం జరిగిందో తెలుస్తుందన్న కవిత నిజామాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని …

కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన..  సమయం ఆసన్నమైంది

– నాలుగేళ్లు పూజలు చేస్తూ కాలం గడిపాడు – మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాడు – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు రెండూ ఓకే గూటి పక్షులు – ఆరెండు పార్టీలు …

జిల్లాలో ఎస్‌పిజి అధికారుల పర్యటన

ప్రధాని, రాహుల్‌ సభలతో ప్రత్యేక పరిశీలన రాహుల్‌ సభ భద్రతపై అధికారుల ఆరా నిజామాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల సభలతో పోలీసులు బిజీగా మారారు. నిజామాబాద్‌లో మంగళవారం ప్రధాని మోడీ …

కాళేశ్వరర పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత జళకళ 

ముఖ్యమరత్రి కల్వకురట్ల చరద్రశేఖర్‌రావ్‌ బోధన్‌, నవరబర్‌ 26 (జనరసాక్షి ) : కాళేశ్వరర ప్రాజెక్టు పూర్తయితే నిజారసాగర్‌లో సరవత్సరర పాటు జలకళతో ఉరటురదని, ప్రజల ఆశీర్వాదరతో తెలరగాణ …