నిజామాబాద్

*దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు పెద్ద ఎత్తున బోనాలు*

మెట్ పల్లి టౌన్ అక్టోబర్ 01: జనంసాక్షి మెట్పల్లి మున్నూరు కాపు సంఘం మరియు సమైక్య యువజన సంఘాల ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున …

సోడియం శచరిస్ కెమికల్ ప్లాంటు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

 మిర్యాలగూడ, జనం సాక్షి  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం వాడపల్లి  కృష్ణ గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ కంపెనీ ముసుగులో 12వేల టి పి ఏ …

” అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 01( జనంసాక్షి): దేవి శరన్నవరాత్రులు పురాణాలనుండి ఎంతో వైశిష్టతను కలిగిన ప్రత్యేక పండుగగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో నెలవై ఉన్నాయని, అలాంటి ఎంతో మహిమాన్వితమైన …

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లు కెసిఆర్ మానస పుత్రికలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి

శివ్వంపేట అక్టోబర్ 1 జనంసాక్షి : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ మానస పుత్రికలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల …

సద్దుల బతుకమ్మ

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 1 తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మండలంలోని పల్వంచ, బర్దిపుర్ గ్రామాల్లో శనివారం …

శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు

 రాయికోడ్ అక్టోబర్ 01 జనం సాక్షి రాయికోడ్ రాయికోడ్ మండల పరిధిలోని ఔరంగానగర్ గ్రామంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మీ …

ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పినపాక నియోజకవర్గం అక్టోబర్ 01( జనం సాక్షి): మణుగూరు మండలం సుందరయ్య నగర్ లో ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో చతుర్థి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ …

మత్స్యకారులకు అండగా సీఎం కేసీఆర్

– ఎంపీపీ గంగం స్వరూప రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి) మత్స్యకారులు ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంమని వారికి అండగా ఎల్లవేళలా తెరాస …

కొండమల్లేపల్లి మండల పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు సమన్వయ సమితి

కొండమల్లేపల్లి మండల పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు శనివారం రోజున మునగోడు …

*నేరేడుచర్లలోని పలు ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ బృందాలు.

నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.సరియైన ధ్రువపత్రాలు లేకుండా ఆస్పత్రులు నడిపించడం చట్టరీత్యా నేరమని,అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీ బృందాల ప్రత్యేక …