మహబూబ్ నగర్

23న మక్తల్ లో జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు

జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి మక్తల్, సెప్టెంబర్ 21, జనంసాక్షి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఐలయ్య …

త్యాగాల చరిత్ర కలిగిన విప్లవ విద్యార్థి సంఘం పిడిఎస్యు

పిడిఎస్యు సభ్యత నమోదు కార్యక్రమంలో -జిల్లా నాయకులు భానోత్ దేవేందర్ కురవి సెప్టెంబర్-21 (జనం సాక్షి న్యూస్) ఎంతో త్యాగాల చరిత్ర కలిగిన విద్యార్థి సంఘం పిడిఎస్యు …

పీజీ ఎంట్రన్స్ లో మెరిసిన ఆణిముత్యం

మల్దకల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) పాఠశాల స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి ఇటీవల నిర్వహించిన పీజీ గణితం ఎంట్రెన్స్ పరీక్షలలో యూనివర్సిటీ …

బీసీ స్టడీ సెంటర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీ పోతుగంటి రాములు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): యువత తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని, ప్రభుత్వం కల్పించే వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను …

బీసీ స్టడీ సెంటర్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీ పోతుగంటి రాములు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): యువత తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని, ప్రభుత్వం కల్పించే వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను …

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి

నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసిన సమాచార రక్షణ చట్టం-2005 జిల్లా కమిటీ సభ్యులు. జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల సెప్టెంబర్ 3-2022 నాగర్ …

అచ్చంపేట డిసిసిబి ఆధ్వర్యంలో రైతులకు రుణాలపై అవగాహన కార్యక్రమం.

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల,21 సెప్టెంబర్ 2022. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని ఉప్పరపల్లి, మరియు ఉప్పునుంతల, గ్రామాల్లో, డిసీసీబీ, మహబూబ్నగర్,వారి ఆదేశానుసారం, అచ్చంపేట, …

బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగతిస్తున్నాం.

బహుజన రాజ్యాధికార యాత్రకు సంపూర్ణ మద్దతు. బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 21(జనంసాక్షి): బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా …

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 20 అక్రమంగా నిల్వ ఉంచిన 17 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పక్కా సమాచారం మేరకు నవాబ్ తాసిల్దార్ …

భార్యను కొట్టి చంపిన కేసులో భర్త అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 22 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వెంకట్రామణ కాలనీ చెందిన బోయ నర్సింహులు ఆలియాస్ నర్సింహులు ను భార్యను …