మహబూబ్ నగర్

నర్సాయిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 31 నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామంలో 160 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా …

కొండపల్లి గ్రామ వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ జర్నలిస్ట్ రాఘవ బంగారు

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 31 : గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ‌నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ …

కొండపల్లి గ్రామ వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ జర్నలిస్ట్ రాఘవ బంగారు

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 31 : గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ‌నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ మెంబర్ …

సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం.

సిపిఎస్ రద్దు కోరుతూ యుఎస్పీసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగస్టు31(జనంసాక్షి): ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించిన సిపిఎస్-కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు …

లబ్ధిదారులకు నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ

జనంసాక్షి/రేగోడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఆసరా పిoచన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.ఈ సందర్భంగా …

సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో బండి శ్రీనివాస్ ఎంపిక

  హిస్టరీ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన బండి శ్రీనివాస్ కొత్తగూడ ఆగస్టు 31 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడ గ్రామానికి చెందిన ఓయూ అధ్యాపకులు …

39వ రోజు కొనసాగిన రిలే నిరాహారదీక్ష

ములుగు,ఆగస్ట్31(జనం సాక్షి):- ములుగు జిల్లా లోని లక్ష్మీదేవిపేట కేంద్రంగా చుట్టూ 15 గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి నాయకులు చేస్తున్న …

సెప్టెంబర్ 1 న నల్ల బ్యాడ్జీలతో నిరసన.

టీపీటీయు జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు31(జనంసాక్షి): సిపిఎస్ రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరుతూ సెప్టెంబర్ 1 న ప్రభుత్వ ఉద్యోగులంతా …

ఆస్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ….

అన్నవరం రవికాంత్ ములుగు బ్యూరో,ఆగస్ట్31(జనం సాక్షి):- ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరం రవికాంత్ ఆధ్వర్యంలో ములుగు పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ ముందు  ఉదయం మట్టి విగ్రహాలు …

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ములుగు బ్యూరో,ఆగస్ట్31(జనం సాక్షి):- లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు గత ఆరు సంవత్సరాల నుండి గంగిశెట్టి సత్యనారాయణ ఐరన్ హార్డ్వేర్,లయన్ గంగిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఉచిత మట్టి …