మహబూబ్ నగర్

డి పి ఆర్ ఓ కు రాఖీ కట్టిన జడ్పీ చైర్మన్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాంకు నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా …

-పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

  -అధ్యక్షులుగా కుకుడాల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా బోడ సురేందర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): నాగర్ కర్నూల్ పట్టణంలో పద్మశాలి కుల పెద్దలు శనివారం శ్రీ …

ప్రజా సమస్యల కోసమే గౌరవ స్వతంత్ర పాదయాత్ర

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ …

మోటకొండూరులో 30 పడకల ఆసుపత్రిని నిర్మించిన వర్తుసా ఫౌండేషన్

ఖైరతాబాద్ ;  ఆగస్ట్ 13 (జనం సాక్షి) డిజిటల్ బిజినెస్ స్ట్రాటజీ, డిజిటల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సేవలు, పరిష్కారాలను అందించే గ్లోబల్ ప్రొవైడర్ అయిన వర్తుసా …

తేజరిల్లే తిరంగా…కేసరి సముద్రం మెరవంగా

భారత స్వాతంత్ర స్ఫూర్తిని చాటేలా 75వ స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలు-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి విజయోత్సవంగా స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ ర్యాలీ వేలాదిగా …

*ఘనంగా వజ్రోత్సవ ర్యాలీ*

వీపనగండ్ల ఆగస్టు 13 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ ఊరేగింపు నిర్వహించారు. ఈ …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి ) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల …

ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13 (జనం సాక్షి); 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీ శనివారము వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ …

జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలి.

జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా ఆగస్టు నేడు ఆదివారం సాయంత్రం 3 గంటల …

డి పి ఆర్ ఓ కు రాఖీ కట్టిన జడ్పీ చైర్మన్.

  నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాంకు నాగర్ కర్నూల్ జిల్లా …