మహబూబ్ నగర్

*ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్

గద్వాల్ *75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా *మేరా భారత్ మహాన్ అంటూ ముస్లిం మత పెద్దలు, యువకులు గద్వాల ఆర్ సి, (జనంసాక్షి) ఆగస్ట్ …

పెద్దకొత్తపల్లి మండలం లో బిజెవైయం బైక్ ర్యాలీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 14(జనంసాక్షి): ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా దేశ ప్రధాని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునివ్వడం జరిగింది.దానిలో భాగంగా భారతీయ …

ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మైల్ స్టోన్ యూత్ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు

ముఖ్యఅతిథిగా ఏఎస్పీ రామేశ్వర్   నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు 14(జనంసాక్షి) ఆదివారం నాడు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఏఎస్పీ రామేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని …

-టిఆర్ఎస్ అంతు చూస్తాం -ఉద్యోగులు, నిరుద్యోగులకు అండగా నిలుస్తాం.

-వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం. -కెసిఆర్ దుర్మార్గపు పాలనకు వీఆర్ఏలు బలి. -టిడిపి అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మోపతయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14 …

తాలూకా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధి జర్నలిస్టులకు ఆహ్వానం.

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 14 జనం సాక్షి న్యూస్ ;- 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ పతాక ఆవిష్కరణను …

ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేయాలి

విఎచ్ పిఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి లోడి ధనంజయ ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) వికలాంగుల హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రచార కార్యదర్శి …

నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) ఆత్మకూర్ మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం పాషా గారి పూరిగుడిసె లో గ్యాస్ సిలిండర్ లీకై గుడిసెలో ఉన్న …

మహనీయుల విగ్రహాలకు రంగులు వేయించిన మునిసిపల్ చైర్మన్

అయిజ, ఆగస్టు 14 (జనం సాక్షి): జోగుళ్లాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం డా.బి ఆర్ అంబెడ్కర్, మహాత్మా గాంధీ,మరియు బాబు జగ్జీవన్ రాం  విగ్రహాలకు …

*మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం*

 *అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం*                                …

లారీ యజమానులకు సహకరించాలి

నూతన సిఐ కి స్వాగతం పలికిన లారీ అసోసియేషన్ నాయకులు కోదాడ టౌన్ ఆగస్టు 14 ( జనంసాక్షి ) లారీ యజమానులకు పోలీసు శాఖ సహాయ …