మహబూబ్ నగర్

రంగోలి వేడుకలు నిర్వహించిన ఇంద్ర నగర్ అంగన్వాడీ సిబ్బంది

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 14 (జనం సాక్షి న్యూస్ ): 75 సంవత్సరాల స్వాతంత్ర్య పు వేడుకల్లో భాగంగా స్థానిక పట్టణం లో ఐదవ వార్డు ఇందిరానగర్ …

రంగోలి వేడుకలు నిర్వహించిన ఇంద్ర నగర్ అంగన్వాడీ సిబ్బంది

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 14 (జనం సాక్షి న్యూస్ ): 75 సంవత్సరాల స్వాతంత్ర్య పు వేడుకల్లో భాగంగా స్థానిక పట్టణం లో ఐదవ వార్డు ఇందిరానగర్ …

ప్రజా సంగ్రామ యాత్రలో అమరుడు శ్రీకాంతాచారి కి ఘన నివాళులు

 ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారిని స్మరించిన బండి సంజయ్  * ఉద్యమ కారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి * కేసిఆర్ పాలనపై నిప్పులు చెరిగిన : బండి సంజయ్ మోత్కూరు …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి ) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల మీదుగా …

నేడే పి ఆర్ టి యు జిల్లా శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 13( జనం సాక్షి); పి ఆర్ టి యు జోగులాంబ గద్వాల జిల్లా శాఖ కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం ఉదయం 10 గంటలకు …

కేసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…

– 20వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 13 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన …

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా కట్టా సుధాకర్ రెడ్డి నియామకం.

హర్షం వ్యక్తం చేసిన జిల్లా బిజెపి శ్రేణులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13 (జనంసాక్షి): అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన కట్టా సుధాకర్ రెడ్డి …

జానపద కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేయాలి.

జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి): 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా ఆగస్టు నేడు ఆదివారం సాయంత్రం 3 గంటల …

కళాశాల సాధనే మా ద్యేయం

రాజోలి ఆగస్టు 13(జనం సాక్షి) మండల కేంద్రమైన రాజోలి లో జూనియర్ కాలేజీ సాదించడమే తమ ద్యేయమని కళాశాల సాధన సమితి సభ్యులు అన్నారు.శనివారం రాజోలి లోని …

విద్యార్థుల ర్యాలీ

రాజోలి 13 (జనం సాక్షి) భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా రాజోలి లో శనివారం విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, జెడ్పీటీసీ సుగుణమ్మ, …