మహబూబ్ నగర్

మొక్కలు నాటుదాం కాలుష్యాన్ని అరికట్దుదాం

ఆకుపచ్చని గ్రామాలుగా  మార్చుదాం ప్రతిపల్లే పచ్చగాఉండడమే ప్రభుత్వ లక్ష్యం యంయల్ఏ బండ్లకృష్ణమెహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చమాన్ ఖాన్ దొడ్డి  గ్రామంలో 8వ …

నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 *ఇటిక్యాల ఎస్ఐ గోకారి*  ఇటిక్యాల జులై 12 (జనంసాక్షి) గత కొద్ది రోజులనుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని …

దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలి

జిల్లా షెడ్యూల్డ్ కులాలు తెగలు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపి పోతుగంటి రాములు ప్రతినెల 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నాం :కలెక్టర్ శ్రీహర్ష …

అర్హత లేని,రిజిస్ట్రార్ లేని నకిలీ వైద్యల వల్ల. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు

-IMA జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎమ్.చెన్నయ్య… -ట్రేసరర్ డాక్టర్ అఖిలేష్ డిమాండ్ చేశారు… నాగర్ కర్నూల్ రూరల్:జులై 12(జనంసాక్షి) అర్హత లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా …

బైక్ ఢీకొని గొర్రెల కాపరి మృతి

నాగర్ కర్నూల్ రూరల్:జులై 12(జనంసాక్షి)   నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మంతటి గ్రామం అయిన కత్తి.రాములు గొర్రెలను కాస్తుండగా రోడ్డు మీద నిలిచి ఉండగా గుర్తు …

భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

జోగులాంబ గద్వాల జిల్లా (జనంసాక్షి):- గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రానుంది అని జూరాల ప్రాజెక్టు అధికారులు …

పట్టణాల్లో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం హరితహారం మొక్కలు నాటండి

మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం …

ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించండి

జిల్లా అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 11 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని …

కేసీఆర్ వ్యాఖ్యలపై బిజెపి ఫైర్

మల్దకల్ జులై11(జనంసాక్షి) ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో  బీజేపీ,మోడీపై తీవ్ర విమర్శలు చేశారని ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై మల్దకల్ మండల బీజేపీ …

రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జోగులాంబ గద్వాల ప్రతినిధి. జూలై 11 ( జనం సాక్షి)రేషన్ డీలర్ల న్యాయమైన హక్కులను కల్పించాలని‌ కోరుతూ ఆల్ ఇండియా రేషన్ డీలర్ ఫెడరేషన్ అనుబంధంగా తెలంగాణ …