మహబూబ్ నగర్

విద్యార్థులకు ఫ్రీ పాసులు ఇచ్చారు. సరైన సమయానికి బస్సు రావట్లేదు. పాఠాలు వినకుండానే బస్సు కొరకు పరుగులు.

కోడేరు (జనం సాక్షి) జూలై 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ మరియు మోడల్ …

డివైడర్ పనులను పరిశీలించిన మునిసిపల్ కమిషనర్

అయిజ,జులై 06 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం మెయిన్ రోడ్డు డివైడర్ పనులను మునిసిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య  పరిశీలించారు. ఈ …

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం.

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం అని.. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి చెట్లను పెంచాలని మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం …

రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాలపై శిక్షణ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 6(జనంసాక్షి): నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాల లో సిఆర్ టి ఉపాధ్యాయులకు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద …

పంట మార్పిడితో అధిక దిగుబడి

మండల వ్యవసాయ విస్తరణ  అధికారి స్వప్న రైతులు పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి స్వప్న తెలిపారు. బుధవారం …

అణగారిన వర్గాల అభ్యుదయ వాది బాబు జగ్జీవన్ రామ్….

వనపర్తి జులై 6 (జనం సాక్షి) వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 36 వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం …

గద్వాలలో అస్వస్థతకు గురైన పట్టణ వాసులను పరామర్శించిన :- జెడ్పి చైర్ పర్సన్ సరిత

 మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు   గద్వాల రూరల్ జూలై 06 (జనంసాక్షి):- గద్వాల పట్టణంలోని వేదనగర్ ,గంటవీధి ,ధరూర్ మెట్టు,కృష్ణారెడ్డి బంగ్లా  ప్రాంతాల్లో కొద్దిరోజులుగా …

కర్ణాటక మద్యం పట్టివేత….

గద్వాల రూరల్ జూలై 06 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా లో మంగళవారం  సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కేటి దొడ్డి మండలం లోని నందిన్నే గ్రామం …

పెంపుడు జంతువులను సంరక్షించాలి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేఖ

మక్తల్ జూలై 06 (జనంసాక్షి) ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ పట్టణంలోని పశువైద్యశాలలో పెంపుడు జంతువులకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలను వేశారు ఈ …

గద్వాలలో అస్వస్థతకు గురైన పట్టణ వాసులను పరామర్శించిన :- జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కాలనీ వాసులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి తెలిపారు… గద్వాల పట్టణంలోని వేదనగర్ ,గంటవీధి ,ధరూర్ మెట్టు,కృష్ణారెడ్డి బంగ్లా ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కలుషిత …