మహబూబ్ నగర్

మల్దకల్ దేవాలయం దర్శించుకున్న గడ్డం కృష్ణారెడ్డి

మల్దకల్ జూలై 9 (జనంసాక్షి) బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి దంపతులు శనివారం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని …

.విద్యార్థుల సమస్యల సాధనకై ఏబీవీపీ నిరంతర పోరాటం

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్ మక్తల్ జూలై 09 (జనంసాక్షి) విద్యార్థుల సమస్యల సాధనకై ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు …

దుర్గంధ భరితంగా మున్సిపల్ సమీకృత మార్కెట్ పరిసరాలు

-పట్టించుకోని అధికారులు మక్తల్, జూలై 9 (జనంసాక్షి) మక్తల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ పరిసరప్రాంతాలు దుర్భరంగా మారాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా …

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురైన ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి… — జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…. జోగులాంబ గద్వాల జిల్లాలో …

పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ జూలై 09 (జనంసాక్షి) బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్సై కురుమూర్తి జనం సాక్షి, : నాలుగు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న ముసురు వానలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆపద వచ్చిన అత్యవసర …

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ …

వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మఖ్తల్ జూలై 09 (జనంసాక్షి) వర్ష కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్వ యస్ ఐ విక్రమ్ పలుసుచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండల ప్రజలు …

విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల సాధన కోసం కృషి

అధ్యక్షులు బి.గోపాలం మక్తల్ జూలై 09 (జనంసాక్షి) విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల సాధనకై తమ వంతు కృషి చేస్తామని మక్తల్ మండల పెన్షనర్ల సంఘం …

రెవెన్యూ సదస్సులకు సిద్ధంగా ఉండండి తాసిల్దార్ లకు సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 09 : ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులకు తాసిల్దార్ లు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ …