మహబూబ్ నగర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

 గద్వాల  ప్రతినిధి, జనం సాక్షి (జూలై 7);   గద్వాల పట్టణంలోని కలుషితమైన నీరును తాగడం వలన అస్వస్థకు గురై గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులలో చేరగా ఇద్దరి …

వర్షాలు బాగా కురిసి పంటలన్నీ బాగా పండి గ్రామస్తులంతా సుఖసంతోషాలతో మెలగాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు

జనం సాక్షి జూలై 7 మోమిన్ పేట వర్షాలు బాగా కురిసి పచ్చని పంటలు పండినపుడే రైతు కళ్లలో సంతోషం విరాజిల్లుతుందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర …

అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్తకల్ జూలై 7 (జనంసాక్షి) గద్వాల నియోజకవర్గ   మల్డకల్ మండలంలోని రైతు వేదిక భవనం లో  కళ్యాణ లక్ష్మి …

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం

అయిజ,జులై 07 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ బిసి కమిషన్ సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆదేశానుసారం …

నిందితులను రక్షిస్తున్న పోలీసులు

దళిత బాధితుల రక్షణ కొరకు జూలై 18న ఛలో లింగంపల్లి. *లింగపల్లి నుండి మక్తల్ వరకు పాదయాత్ర.* మక్తల్ జూలై 07 (జనంసాక్షి) మక్తల్ మండలం లింగంపల్లి …

MRPS జెండా ఆవిష్కరణ మరియు మందా కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు

మక్తల్ జూలై 07 (జనంసాక్షి) MRPS ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో MRPS జండా ఆవిష్కరణ నిర్వహించారు అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి …

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయండి…

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్ గద్వాల రూరల్ జులై 07 (జనంసాక్షి):- గత కొంతకాలం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గురుకుల …

విధులు- బాధ్యతలు” జాబ్ జార్జ్ ఇవ్వాలని విఆర్ఓ ల ధర్నా..

-జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి సెక్షన్ సుపరిడెంట్ మదుసూదన్ చారి, ఆర్డిఓ రాములు లకు వినతిపత్రం అందజేసిన  విఆర్ఓ లు…   గద్వాల రూరల్ జులై 07 …

నిరుద్యోగ సమస్య పైన యువత ఉద్యమించా ఏఐవైఎఫ్ జిల్లా చిలక రాజు శ్రీను

రడుచర్ల( జనంసాక్షి)న్యూస్ జూలై 07 : రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని నిరుద్యోగ సమస్య పైన యువత ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ …

15నుంచి రెవెన్యూ సదస్సులు

15నుంచి రెవెన్యూ సదస్సులు సిద్దం అవుతున్న అధికార యంత్రాంగం జగిత్యాల,జూలై7( జనంసాక్షి): జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి రెవెన్యూ …