మల్దకల్ జులై 8 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాయబ్ తహసిల్దార్ గా మదన్ మోహన్ గౌడు బాధ్యతలు స్వీకరించారు. జోగులంబ గద్వాల జిల్లా …
ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో శుక్రవారం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు …
జయశంకర్ భూపాలపల్లి,జూలై8(జనం సాక్షి): ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. …
స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు మహబూబ్నగర్,జూలై8(జనంసాక్షి): జిల్లాలో ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మన్యకొండ రైల్వేస్టేషన్ దగ్గర స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల …
మక్తల్ జూలై 08 (జనంసాక్షి) పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి …
మక్తల్ జూలై 08 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73 వ జయంతి పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో …