మహబూబ్ నగర్

ఈద్గా మంజూరుపై ముస్లిం ప్రజలు హర్షం

వనపర్తి టౌన్,జూలై 08 (జనంసాక్షి) : వనపర్తి పట్టణంలో నాగవరం శివారులో ఈద్గా మంజూరుపై వనపర్తి గాంధీ చౌక్ లో శుక్రవారం నమాజ్ అనంతరం వనపర్తి ముస్లిం …

నాయబ్ తహసిల్దార్ మదన్ మోహన్ గౌడు

మల్దకల్ జులై 8 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాయబ్ తహసిల్దార్ గా  మదన్ మోహన్ గౌడు బాధ్యతలు స్వీకరించారు. జోగులంబ గద్వాల జిల్లా …

కడుపునొప్పితో బాలుడు మృతి

పాన్ గల్, జులై 08( జనం సాక్షి)  కడుపునొప్పి తో బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి బండపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే …

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో శుక్రవారం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు …

కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ పెంపు పై తెరాస ధర్నా.

      జనంసాక్షి, కొత్తకోట,జూలై 8,                          కేంద్ర ప్రభుత్వం …

కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై8(జనం సాక్షి): ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. …

గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్..

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…  అచ్చేదిన్ తెస్తాం అంటూ సచ్చేదిన్ తెచ్చి..గ్యాస్ సిలిండర్ ధర మరోసారి 50 రూపాయలు పెంచిన ప్రధాని మోదీ… -గద్వాల ఎమ్మెల్యే …

వరదనీటిలో చిక్కకున్న స్కూలు బస్సు

స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు మహబూబ్‌నగర్‌,జూలై8(జనంసాక్షి): జిల్లాలో ప్రైవేటు స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మన్యకొండ రైల్వేస్టేషన్‌ దగ్గర స్కూల్‌ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. వర్షాల …

గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్

మక్తల్ జూలై 08 (జనంసాక్షి) పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి …

ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు

మక్తల్ జూలై 08 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73 వ జయంతి పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో …