మహబూబ్ నగర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుషిత నీటి కలకాలం

 50 మందికి …. అ స్వస్థత.. * ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే  వైద్య   నిర్లక్ష్యంపై  ఆందోళన  కు గురి అవుతున్న బాధితుల     కుటుంబ సభ్యులు *  …

రాజాపూర్ గ్రామంలో యువత మృతి.

కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో వివాహిత మృతి చెందిన సంఘటన చేసుకుంది.గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలోని బున్యాధి పురం సుధాకర్ రెడ్డి …

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ.

అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు అందజేస్తాం. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు …

గ్రామంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి

మక్తల్ జూలై 05 (జనంసాక్షి) మాగనూర్ మండలంలోని మంది పల్లి గ్రామ శివారులో గల పెద్ద వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా అధికారుల అండదండలతో జోరుగా …

రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ జూలై 5 (జనంసాక్షి) గద్వాలజిల్లాకేంద్రంలోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండల పరిధిలోని నీలిపల్లి గ్రామానికి చెందిన కురువ తిరుపతి అనారోగ్యంతో  మరణించారు.మంగళవారం కుటుంబ సభ్యులకు భార్య …

*సూగూర్ క్రీడా మైదానం ఏర్పాటు కు తనవంతు సహకరమందించిన సింగిల్ విండో చైర్మన్*

పెబ్బేరు జూలై 5 ( జనంసాక్షి ): మండలంలోని సుగూర్ గ్రామ క్రీడా ప్రాంగణానికి తనవంతు సహాయకరంగా పెబ్బేరు సింగిల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి  100 ట్రిప్పుల …

మొక్కలను పెంచి పర్యావరణంను కాపాడండి, మున్సిపల్ చైర్మన్ పొగాకు సు ఖే షి నీ విశ్వేశ్వర్.

మొక్కలను పెంచి పర్యావరణం ను కాపాడాలని కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సు ఖే షి నీ విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు.కొత్తకోట మున్సిపాలిటి కేంద్రంలోని 9, 10వ వార్డులలో …

*వర్షా కాల పంటలపై రైతులకు అవగాహన సదస్సు*

పెబ్బేరు జూలై 5 ( జనంసాక్షి ):  వర్షాకాలంలో పండించే పంటలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం బునియాదిపూర్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.  వానకాలం …

బి.సి ల రాజ్యాధికార చైతన్య సదస్సును విజయవంతం చేయండి*

*బిజ్వార్ గ్రామంలో* మక్తల్ జూలై 05 (జనంసాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం:10:00 గంటలకు రాయల్ ఫంక్షన్ హాల్ మక్తల్ లో BC ల …

*జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న :-కమిడియన్ శ్రీ లక్ష్మి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంగళవారం  సినిమా కమిడియన్ శ్రీలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి …