మహబూబ్ నగర్

కలుషితమైన నీరును తాగి అ స్వస్థతకు గురైన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమర్శించిన డీకే సిగ్న రెడ్డి

జోగులాంబ గద్వాల ప్రతినిధి. జనం సాక్షి(జూలై 8) గద్వాల ప్రాంతంలో కలుషిత నీరు తాగి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వo.  ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది …

పోలీస్ బందోబస్తుతో మాధవి మృతదేహానికి దహన సంస్కారం

కోడేరు (జనం సాక్షి) జూలై 07 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో అనుమానాస్పదలో మృతి చెందిన మాధవి …

విద్యాహక్కులపై పిడియస్ ర్యాలీ

గట్టు జున్7( జనంసాక్షి)విద్యారంగసమస్యలు పరిష్కరించలని ప్రభుత్వ పాఠశాల ల ఖాళీగా ఉన్నపొస్టులు టీచర్స్ స్కావెంజర్ పోస్టులు నాణ్యత గా మద్యాహ్నం బోజనం పాటించని విద్యార్థులకు యూనిఫాం పాఠ్యపుస్తకాలు …

సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఆదర్శవంతులు

 ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ ,జులై 7 (జనంసాక్షి ) : సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎంతో …

కొత్తగూడలో ఘనంగా ఎం ఆర్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవం

కొత్తగూడ జూలై 7 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ఎం ఆర్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఎస్పి మండల నాయకుడు తీగల ప్రేమ్ …

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

మల్దకల్ జూలై 7 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణచేశారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు …

జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

 గద్వాల  ప్రతినిధి, జనం సాక్షి (జూలై 7);   గద్వాల పట్టణంలోని కలుషితమైన నీరును తాగడం వలన అస్వస్థకు గురై గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులలో చేరగా ఇద్దరి …

వర్షాలు బాగా కురిసి పంటలన్నీ బాగా పండి గ్రామస్తులంతా సుఖసంతోషాలతో మెలగాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు

జనం సాక్షి జూలై 7 మోమిన్ పేట వర్షాలు బాగా కురిసి పచ్చని పంటలు పండినపుడే రైతు కళ్లలో సంతోషం విరాజిల్లుతుందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర …

అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్తకల్ జూలై 7 (జనంసాక్షి) గద్వాల నియోజకవర్గ   మల్డకల్ మండలంలోని రైతు వేదిక భవనం లో  కళ్యాణ లక్ష్మి …

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం

అయిజ,జులై 07 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ బిసి కమిషన్ సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆదేశానుసారం …