మహబూబ్ నగర్

*ఎస్సీ వర్గీకరణ పై మోడీ స్పష్టహమైన వైఖరి ప్రకటించాలి*

*జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు* జనం సాక్షి జడ్చర్ల :ఎస్సీ వర్గీకరణ పై భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని జాతీయ కార్యవర్గ …

కొత్తకోటలో ఎంఆర్పిఎస్ నాయకులు అరెస్ట్.,.

 కొత్తకోట మండల ఎంఆర్పి ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకొని మాదిగ …

అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో  పాల్గొన్న గొంగళ్ళ రంజిత్ కుమార్ జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 01 : జిల్లాలోని ధరూర్ …

గురుకుల సంఘీక సంక్షేమ పాఠశాలను,కస్తూర్బా పాఠశాలను సందర్శించిన :-

గట్టు జూలై ‌01 (జనంసాక్షి):-  గట్టు మండలం లో ఉన్న గురుకుల సంఘీక సంక్షేమ పాఠశాలలో గత వారం నుండి బాలికలు వాంతులు మరియు అనారోగ్యతో ఉన్న …

*నాగర్ కర్నూల్ ఎస్సైపై చర్యలు తీసుకోనీ పక్షంలో,జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తాం-బిఎస్పీ డిమాండ్*

నాగర్ కర్నూల్ రూరల్ జులై01(జనంసాక్షి) మహేంద్ర నాథ్ చౌరస్తాలో గల బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ)ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి …

మఖ్తల్ కన్నయ్యా లాల్ పై దాడి చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

హిందువాహిని, నారాయపేట టైలర్ అల్ అషోషీయేషన్  అద్వర్యం లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో  కన్నయ్యా లాల్ పై  ఉగ్రవాద జిహాదీలు దాడి చేసి చంపడాన్ని …

అకాల వర్షం కారణంగా ప్రధాన రహదారులు, డ్రైనేజీలను పరిశీలించిన

గద్వాల రూరల్ జూలై 01 (జనంసాక్షి):- గద్వాల్ పట్టణంలోని గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం కురిసిన కారణంగా పలు ఏరియాలు ప్రాంతాలు మరియు మురికి కాలువలు …

అయిల్ ఫాం తోటలతో… తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం…

గద్వాల రూరల్ జూలై 01 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల గ్రామానికి చెందిన  రైతు ఈశ్వర్ లకు చెందిన 6.38 ఎకరాల …

బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా సంతోష్ కుమార్

వనపర్తి టౌన్: జూన్ 30( జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వనపర్తి నివాసి జర్నలిస్ట్ సంతోష్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు గురువారం …

మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలి

మల్దకల్ జూన్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవనంలో గురువారం  ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను క్రింది …