మహబూబ్ నగర్

ఇంటర్ పరీక్షల రాష్ట్ర టాపర్లకు అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సన్మానం

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్లో  రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు అఖిలపక్ష  ఐక్యవేదిక నాయకులు వారి వారి కాలేజీలకు వెళ్లి ఘనంగా సన్మానించారు. …

కెసిఆర్ బూటకపు మాటలను ప్రజలు నమ్మరు.

ఆవాస్ యోజన పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుతీసుకోవాలి. బిజెపి నాయకులు కొండ మన్నెమ్మ నాగేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 29(జనంసాక్షి): ఇల్లు …

వర్టీకల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ

వనపర్తి బ్యూరో,జూన్ 29 (జనంసాక్షి) : తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 15 రకాల వర్టీకల్స్ ను అన్ని స్థాయిల పోలీసు అధికారులు సమర్ధవంతంగా, నిరంతరం …

*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ*

పెబ్బేరు జూన్ 29  ( జనంసాక్షి ):  అనారోగ్యంతో బాధపడుతున్న పెబ్బేరు పట్టణానికి చెందిన సైదా బేగం, కొత్త సూగూరు  జి.చెన్నమ్మ  లకు శాస్త్ర చికిత్స నిమిత్తం …

*రైతులకు కంది విత్తనాలు ఉచ్చిత పంపిణీ*

పెబ్బేరు మండలంలోని జనం పల్లి గ్రామంలో  జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా రైతులకు  పప్పు దినుసులు పంట అయినటువంటి కంది విత్తనాలైనటువంటి ఎల్ ఆర్ …

*నేరుగా విత్తే పద్దతిలో వరిసాగు*

వ్యవసాయ శాఖ వారు గుడిపల్లి గ్రామం నందు రైతు నరసింహారెడ్డి పొలంలో “నేరుగా వరి విత్తే పద్దతిలో సీడ్ కం ఫర్టిలైజర్ పరికరంలో వరి విత్తనం వేసే …

ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయ ఢంకా మోగించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ విద్యార్థులు

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి)  ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు.మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ …

ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలి. టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం నాడు స్కూల్ టీచర్స్ …

రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోండి

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి) రైతు బంధు 2022-23 వానాకాలం సీజన్ కు సంబదించి జూన్ -22 వరకు రిజిస్ట్రేషన్ ఆయిన రైతులు రైతుబంధుకు దరఖాస్తులు చేసుకోవడానికి,అర్హులుఅయినా …

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్టంలో ఉన్న ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని 5వ శక్తి పీఠం  శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను …