మహబూబ్ నగర్

పది లో మెరుగైన ఫలితాలు.

అభినందనలు తెలిపిన డిఈఓ గోవిందరాజులు. రాష్ట్రస్థాయిలో 16వ స్థానం,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి స్థానం. సాధించిన నాగర్ కర్నూల్ జిల్లా. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్30(జనంసాక్షి): …

*ఘల్లు-ఘల్లు మన్న-అజ్జ కొల్లు గజ్జెలు*

పది లో వరుసగా నాల్గవ  సారి 100% పాస్* *పది లో మెరిసిన-అజ్జకొల్లు ఆణిముత్యాలు* *అజ్జకొల్లు చరిత్రలోనే , అద్భుతమైన విజయం సాధించిన మట్టిలో మాణిక్యాలు* . …

*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మక్తల్ ఎమ్మెల్యే .చిట్టెం రామ్మోహన్ రెడ్డి 💐💐*

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన …

*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.యం అబ్రహం*.అలంపూర్ జూన్ 30 (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను గురువారం విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని …

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పై ఉక్కు పాదం మోపండి

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు న్యాయవాది అమరేందర్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు …

ఇళ్ల మధ్యల చేరిన వర్షపు నీటిని మోటార్ ద్వారా తొలగింపు.

గురువారం పట్టణంలోని 30వ వార్డు పరిధిలోని జంగిడిపురం కాలనీలో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలలో వరద నీరు, డ్రైనేజీ నీరు చేరి …

*తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల*

:-తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈసారి మొత్తం 2,861 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో …

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

మండలంలోని ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సైబర్ నేరాలను దొంగతనాలను ఇతర నేరాలను అదుపు చేసుకోవాలని నాగర్ కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్ ప్రజలకు …

ఉత్తమ ర్యాంక్ లుసాధించిన విద్యార్థినిలను సన్మానిచ్చిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

లంపూర్ జూన్29(జనంసాక్షి) అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే కార్యాలయం లో బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం వారు వనపర్తి జిల్లా కేంద్రంలో విజ్ఞాన్ జూనియర్ కాలేజి …

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్లు,తెరాస నేతలు

కొత్తకోట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య  సతీమణి కే.చంద్రకళ జ్ఞాపకార్థ కూడిక (దశదిన) కార్యక్రమం చర్చి వద్ద జరగగా మున్సిపల్ చైర్మన్ పొగాకు  సుఖేషిని విశ్వేశ్వర్, ఆ …