మహబూబ్ నగర్

వివాహ వేడుకల వలిమా డిన్నర్ లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్,మాజీ వార్డు సభ్యులు,తెరాస నాయకులు,.

కొత్తకోట,జనంసాక్షి, జూన్14, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు ఎండి రజీయోద్ధిన్ అన్న అబ్దుల్ షఫీయోద్దిన్ నాగర్ కర్నూలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కుమార్తె …

*పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి: డి ఆర్ డి ఓ నరసింహులు*

పెబ్బేరు జూన్ 14 ( జనంసాక్షి ): పల్లె ప్రగతి బాగంగా మంగళవారం రామాపురం,రామమ్మ పేట గ్రామాలలో జరుగుచున్న  పల్లె ప్రగతి పనులను డి ఆర్ డి …

రెండు ఫోటోలు వచ్చేటట్టు చూడండి సార్

భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు అయిజ,జూన్ 12 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా సోమవారం నుండే పాఠశాలల పున. ప్రారంభం 1 …

గొర్రెలు మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తున్న వైస్ ఎంపీపీ

మల్దకల్ జూన్13(జనం సాక్షి) మండలం పరిధిలోని మద్దెలబండ,మంగంపేట, అమరవాయి గ్రామాలలో 12055 గొర్రెలకు,593 మేకలకు ఉచిత నట్టల నివారణ మందులుసోమవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్నిమండల వైస్ ఎంపీపీ …

గద్వాల రూరల్ జూన్ 13 (జనంసాక్షి):- ప్రజావాణి కార్యక్రమాని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.. వివిధ గ్రామాల నుంచి 06 ఫిర్యాదులు రాగ జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయా సర్కిల్ అధికారులకు, ఎస్సై లకు సూచించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా పిర్యాదు దారులకు సూచించారు. -సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అంతర్జాతీయ  కంపెనీల పేరుతో …

మానవత్వం చాటుకున్న…. _జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…

గద్వాల రూరల్ జూన్ 13 (జనంసాక్షి):- జోగులాంబ  గద్వాల జిల్లాలోని పలు  పర్యటనలను ముగించుకుని తిరిగి జడ్పీ క్యాంపు కార్యాలయానికి వస్తున్న మార్గమధ్యంలో గద్వాల మండలంలోని పుటన్ …

*పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్* గోపాల్ పేట్ (జూన్ 13) జనంసాక్షి

 గోపాల్ పేట్ మండలం లోని పోల్కేపహాడ్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ …

శ్రీ కృష్ణస్వామి కళ్యాణ మండపం ప్రారంభం

మల్దకల్ జూన్11(జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోని పల్లి గ్రామంలో వెలసిన శ్రీ నీ స్వయంభూ శ్రీ కృష్ణస్వామి దేవాలయం‌నందు భక్తుల సౌకర్యార్థం …

ముత్యాల వారి నామకరణ మహోత్సవం,జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మల్దకల్ జూన్11(జనం సాక్షి) గద్వాల నియోజకవర్గం లోని మల్డకల్ మండలం పరిధిలోని మద్దెలబండ గ్రామంలో తెరాస పార్టీ కార్యకర్త జమ్మన్న లక్ష్మి పుత్రుడు నామకరణ మహోత్సవం మొదటి …

గొర్రెలు,మేకలకు నట్టల మందు పంపిణి

మద్దూరు (జనంసాక్షి) జూన్ 11: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెల మేకల పెంపకం దారుల …