మహబూబ్ నగర్

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన డిఆర్డిఓఉమాదేవి

మల్దకల్ జూన్ 7 (జనంసాక్షి) గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోనిమద్దెలబండ గ్రామ పంచాయతీలోని పల్లె ప్రగతి పనులను డి ఆర్ డి ఓ ఉమాదేవిసందర్శించి పరిశీలించారు.మంగళవారం గ్రామ …

పరుమాల నాగరాజు లేకపోవడం పార్టీకి తీరని లోటు… -పరమాల నాగరాజు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని  కే.ఎస్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ …

మహిళల భద్రతే” సఖి ” లక్ష్యం

గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- గద్వాల జిల్లా  ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు, ధరూర్ గ్రామాలలో  జాతీయ ఉపాధి హామీ కూలీలకు మరియు మహిళలు గ్రామ …

ఆయిల్ ఫామ్  సాగుపై అవగాహన సదస్సు….

గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- మండల పరిధిలోని నీలహళ్లి గ్రామంలో రైతు వేదికలో హార్టికల్చర్ అధికారులు ఆయిల్ ఫామ్ వానకాలం సీజన్ లో సాగు చేయాల్సిన …

అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయండి*

అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయండి* -జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్. గద్వాల నడిగడ్డ, జూన్ 6 (జనం సాక్షి); సోమవారము  నిర్వహించిన  …

గోపాల్ పేట్ లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు*

 గోపాల్ పేట్ జనం సాక్షి న్యూస్:  జుబ్లీహిల్స్ లో ఈ నెల28న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన పై స్పందించడానికి వెళ్తున్న  బిజెపి నాయకులను పోలీసులు …

బెస్ట్ అవైలబుల్ స్కూల్ 22 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక వికారాబాద్ జిల్లా బ్యూరో జనంసాక్షి జూన్ 6

గిరిజన విద్యార్థిని , విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించుటకు బెస్ట్ అవైలబుల్  స్కూల్ పథకం కింద  22 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా …

సాధారణ కాన్పులను ప్రోత్సహించాలి : జిల్లా వైద్యాధికారి చందు నాయక్

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో  సాధారణ కాన్పులను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి చందునాయక్ అన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులు డాక్టర్లు, వైద్య సిబ్బందితో …

*పెబ్బేరు లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు*

 పెబ్బేరు జనం సాక్షి న్యూస్:  జుబ్లీహిల్స్ లో ఈ నెల28న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన పై స్పందించడానికి వెళ్తున్న  బిజెపి. బిజెయైయం నాయకులను పోలీసులు …

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత:ఆదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*

పెబ్బేరు జనం సాక్షి న్యూస్: పల్లె ప్రగతి లో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ ఆశిష్ సంగ్వాన్  అయ్యవారిపల్లి మరియుపాతపల్లి గ్రామాలను సందర్శించి …