మహబూబ్ నగర్

కాంగ్రెస్‌ ,కమ్యూనిస్టులకు కాలం చెల్లింది

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలు వదిలేసి రాజకీయం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు …

కల్వకుర్తిలో వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగర్‌కర్నూల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): జిల్లాలోని కల్వకుర్తిలో వివాహితపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల …

డయేరియా నివారణకు చర్యలు

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నపిల్లల్లో డయేరియా నివారణ కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. డయేరియా మరణాలను నివారించేందుకు పోషకాహార లోపాలను …

ఎత్తిపోతలతో మంచిరోజులు : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేవరకద్ర మండంలోనేనిర్మితం కావడం అదృష్టంగా భావించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే …

గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

మహబూబ్ నగర్ (జ‌నం సాక్షి): గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ …

గురుకులాలతో తెలంగాణలో కొత్త అధ్యాయం

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): సీమాంధ్ర పాలనలో తెలంగాణలో విద్యారంగం వెనుకబాటుకు గురైందని ప్రణాళికా సంఘం డిప్యూటి ఛైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి అన్నారు. గురుకులాల ఏర్పాటు తెలంగాణలో సరికొత్త …

గ్రామపంచాయితీ భవనం ప్రారంభం

మహబూబ్‌ నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన …

చలాకి చంటికి తప్పిన ప్రమాదం

రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న కారు మహబూబ్‌నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జబర్దస్త్‌ ఫేం చలాకి చంటి కారు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ హైవేపై …

దళితవాడల్లో కేంద్ర పథకాల వివరణ

వనపర్తి,జూన్‌8(జ‌నం సాక్షి): కేంద్ర పథకానలు వివరించడంతో పాటు దేశంలో బిజెపి పాలన వల్ల కలిగినలాభాలను వివిరిస్తే దళిత వాడల్లో బిజెపి నిద్రా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మే 30 …

చేయూతనిస్తే స్కూళ్లకు వెలుగు

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి):విద్యాలయాలను బాగు చేయడానికి సర్కారు ఏటా కోట్లు వెచ్చిస్తున్నా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ అరకొర వసతులే దర్శనిమిస్తున్నాయి. ఆడపిల్లలు మూత్రశాలలు లేకుండా ఇబ్బంది …