మహబూబ్ నగర్

టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు …

రైతుల తలరాతలు మారాలన్నదే..

    కేసీఆర్‌ సంకల్పం     – రైతుబంధుతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తుంది – దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు మంచికాదని చెప్పాలి – ఉపాధిహావిూని కేంద్రం …

నాలాపన్నులు చెల్లించకుండానే లేఔట్లు?

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని స్థిరాస్తి వ్యాపారులు  నాలా పన్నును చెల్లించకుండానే వ్యవసాయ భూముల్లో లే-అవుట్‌లు చేసి వ్యవసాయేతర భూములుగా మార్చుతూ …

బార్‌ కోడ్‌ ఆధారంగా పశువులకు చికిత్స

మహబూబ్‌నగర్‌,మే14(జ‌నం సాక్షి):  త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా పశువుల గణన వాటికి బార్‌కోడ్‌ కార్యక్రమం మొదలు కానుందని పాలమూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.దుర్గయ్య …

రైతుబంధు సాయం వదులుకున్న మంత్రి జూపల్లి

ఆచరణలో రైతు సంక్షేమాన్ని చూపామన్న మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పంట పెట్టుబడి సాయాన్ని వదులుకున్నారు. కొల్లాపూర్‌ …

రైతులు తలెత్తుకునేలా చేసిన సిఎం కెసిఆర్‌

రైతుబంధు చెక్కలు పంపిణీలో మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రైతులు తలెత్తుకుని తిరిగేలా సిఎం కెసిఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి …

అర్హులైన ప్రతి రైతుకూ చెక్కుల పంపిణీ

పెట్టుబడికి వినియోగించుకోవాలి: జూపల్లి నాగర్‌కర్నూల్‌,మే11(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు చెక్కు ఇస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. …

దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ

వనపర్తి  రైతుబంధు కార్యక్రమంలో మంత్రి జూపల్లి వనపర్తి,మే10(జ‌నం సాక్షి): ఎన్నో పథకాలతో ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు రైతుబంధుతో మరింత ఖ్యాతిని సంపాదించుకుందని పంచాయతీరాజ్‌, …

బైపాస్‌ రోడ్డులో ల్యాండ్‌ బ్యాంక్‌ 

పరిశ్రమల కోసం ముందస్తు ప్లాన్‌ మహబూబ్‌నగర్‌,మే10(జ‌నం సాక్షి): మహబూబ్‌నగర్‌  బైపాస్‌రోడ్డు, హైవే మధ్య 600 ఎకరాల్లో పలు పరిశ్రమలు నెలకొల్పేందుకు భూమి సేకరించి ఒక ల్యాండ్‌ బ్యాంకును …

పూలే విగ్రహావిష్కరణ

భువనగిరి,మే8(జ‌నం సాక్షి):  భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహాన్ని బీసీ సంక్షేమశాఖా మంత్రి జోగిరామన్న మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన …