మెదక్

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

బోయిన్ పల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ లో శనివారం రోజున ఎంపీపీ వేణుగోపాల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేషం …

జాతీయ స్థాయి ఇంజనీరింగ్, వైద్య విద్య పోటీ పరీక్షలలో సిద్దార్థ్ పూర్వ విద్యార్థుల ప్రతిభ.

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ పట్టణంలోని వెంకట్ రావు నగర్ కాలనీలోని సిద్దార్థ్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచారు. జాతీయ …

పరిపాలన సౌలభ్యం కై నూతన మండలం ఏర్పాటు చేయాలి

రాజాపేట, అక్టోబర్22 (జనంసాక్షి) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం లోని రఘునాధపురం గ్రామాన్ని మండలం ఏర్పాటుగా ప్రభుత్వం గెజిట్ ను విడుదలచేయలని కోరుతు  74వ …

*ధాన్యం కొనుగోళ్లను సత్వరమే చేపట్టాలి*

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ పరిశీలన రామన్నపేట అక్టోబర్ 22 (జనంసాక్షి) రామన్నపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ల ను సత్వరమే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ …

*కార్యకర్తలే పార్టీకి పునాది*

*మండల స్థాయి సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్* పెద్దేముల్ అక్టోబర్ 22 (జనం సాక్షి) కార్యకర్తలే పార్టీకి పునాదిరాలని బిజెపి వికారాబాద్ జిల్లా ప్రధాన …

ఆత్మీయ సమ్మేళనకు వెళ్ళిన లారీ ఓనర్స్ డ్రైవర్స్ క్లీనర్స్ నాయకులు

రామన్నపేట,,అక్టోబర్22 (జనంసాక్షి) : హైదరాబాదు మన్నెగూడలో జరిగే లారీ డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళన సభకు  రామన్నపేట మండల లారీ ఓనర్స్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ నాయకులు శనివారం …

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఆర్ కె ఆర్

మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు సమాజంలో పోలీస్ పాత్ర ఎంతో కీలకమైంది. వృత్తిని దైవంగా భావించే నిస్వార్థ సేవకుడే పోలీస్ పినపాక నియోజకవర్గ ప్రతినిధి …

స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు

రామన్నపేట అక్టోబర్ 22 (జనంసాక్షి) రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్వర్ణకార సంఘ భవనంలో  కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘ అధ్యక్షులు కన్నేకంటి …

జాతీయ స్థాయి ఇంజనీరింగ్, వైద్య విద్య పోటీ పరీక్షలలో సిద్దార్థ్ పూర్వ విద్యార్థుల ప్రతిభ..

జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్ : మెదక్ పట్టణంలోని వెంకట్ రావు నగర్ కాలనీలోని సిద్దార్థ్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు పలు ప్రవేశ …

ఏపీపీగా సుదర్శన్ గౌడ్ నియామకం

జహీరాబాద్ హైదరాబాద్ హైకోర్టు లో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించేందుకు ఎస్ సుదర్శన్ గౌడ్ ను నియమించారు. ఆయనతో పాటు టివి రామరావు,ముత్యాల మురళీధర్ లకు అడిషనల్ …