మెదక్
మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..
మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.
పాశమైలారంలోని ఫార్మా కంపెనీలపై అధికారుల దాడులు..
మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.
సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు…
మెదక్: సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ పనితీరుపై పది అంశాలతో వాల్ పోస్టర్లు వెలిశాయి.
మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- మరిన్ని వార్తలు





