మెదక్

రూ.12లక్షల విలువగల గంజాయి పట్టివేత…

మెదక్: నారాయణఖేడ్ మండలం హంగర్గా గ్రామపంచాయతి పరిధిలోని లాల్‌సింగ్ తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి …

రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య!

 మెదక్ (జహీరాబాద్) : పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డు సమీపంలో …

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

మెదక్, మే 12: జిల్లాలోని జహీరాబాద్ శివారులోని బీదర్‌రోడ్డులో ఘోరం జరిగింది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. …

ఐడీఏ బొల్లారంలో భారీ అగ్రిప్రమాదం

మెదక్:జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు  ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు …

మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..

మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.

పాశమైలారంలోని ఫార్మా కంపెనీలపై అధికారుల దాడులు..

మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.

సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు…

మెదక్: సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ పనితీరుపై పది అంశాలతో వాల్ పోస్టర్లు వెలిశాయి.

మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..

మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ: హరీష్‌రావు

మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. …