మెదక్

రహదారిపై పల్టీలు కొట్టిన కారు..

మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు …

డివైడర్ను ఢీకొన కారు..

మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు …

ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం…

మెదక్ : పెదశంకర్ పేట ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యమయ్యారు. మూడు రోజుల క్రితం సంగారెడ్డికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన పరమేశ్వర్ మూడు …

ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆస్పత్రి : లక్ష్మారెడ్డి

మెదక్ : ములుగు మండలం మార్కుక్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల …

వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక మృతి

మెదక్ : మెదక్ పట్టణంలోని ద్వారకా పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక సోని మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు …

బైక్ పై దూసుకెళ్లిన లారీ, వ్యక్తి మృతి

మెదక్,( ఏప్రిల్ 3) : నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం బైక్ పైకి లారీ దూసుకెళ్లడంతో   వ్యక్తి మృతి చెందాడు. నారాయణఖేడ్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. …

డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు:హరీశ్

మెదక్:త్వరలో డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని మంత్రిహరీష్‌రావు ప్రకటించారు. టేక్మాల్ లో ఆయన మిషన్ కాకతీయను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ, …

ఒక ఇంట్లో 50 పాములు..

మెదక్ : మొదట ఒకటి..తరువాత రెండు..ఇంకా తరువాత మూడు..ఇలా వరుసగా 50 పాముల పిల్లలు బయటపడ్డాయి. హత్నూర మండలం సాదుల నగర్ లో ఓ ఇంట్లో పాములు …

మెదక్ లో వాహనాల తనిఖీలు..రూ.20 లక్షలు స్వాధీనం..

మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.

వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ : హరీష్‌రావు

మెదక్‌, ఏప్రిల్‌ 02 : వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామని మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన …